నిమజ్జనం దగ్గర పని చేసే సిబ్బందికి పాలు, టి, బిస్కెట్స్ స్టాల్ ఏర్పాటు

భద్రాచలంలోని గోదావరి కరకట్ట గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద రోటరీ ఇన్ భద్ర ఆధ్వర్యంలో నిమజ్జన ఘాట్ వద్ద పని చేస్తున్న సిబ్బంది కోసం పాలు, టి, బిస్కెట్స్ స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్నిరోటరీ ఇన్ భద్ర అధ్యక్షులు జయంత్ కుమార్ దాస్ మరియు పట్టణ సీఐ నాగరాజు రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ SI మధుప్రసాద్,ట్రాఫిక్ SI శ్రీనివాస్, ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగలరావు,కార్యదర్శి గోవిందరావు, ఐటిసి కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, Ln గాదె మాధవరెడ్డి. షేక్ అజిమ్,తాళ్లపూడి రాము,పరిమి సోమశేఖర్,ఎడమకంటి సుధాకర్ రెడ్డి,ప్రభాకర్ గుప్తా,మహా లక్ష్మి, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *