ఇన్ఛార్జ్ పాలనతో గాడితప్పిన విద్యావ్యవస్థ:ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్జిల్లా రెవెన్యూ అధికారి (డి ఆర్ ఓ) కి వినతిపత్రం...
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో బాధితులకు ప్రశ్నల పరంపరగా మారిందని కేవీపీఎస్ జయశంకర్ భూపాలపల్లి...
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక బహిరంగ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు...
కాకర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక...
మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు...
పెనుబల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం...
రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న పాత విధానంలోనే యూరియా పంపిణీ...
జిల్లాలో ఈ నెల 20వ తేదీ లోగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,...
డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా ఏజెన్సీలు, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా సేకరణ, వెరిఫికేషన్ ఆడిట్ సందర్భంగా మిషన్ భగీరథ పాలేరు గ్రిడ్ సెగ్మెంట్లో విధులు...
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హౌజ్ బుజుర్గు గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజేందర్ కుటుంబాన్ని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కుడా చైర్మన్...