గ్రామాలు, పట్టణాల్లో స్థానిక ఆదాయ మార్గాలను పెంచుకుని సమగ్ర అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు....
Jayashankar Bhoopalpally
జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో గురువారం లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదంలో గాయపడిన మీడియా ప్రతినిధులను జిల్లా కలెక్టర్ రాహుల్...
జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో గురువారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను...
రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు రేగొండ...
సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రాబోయే 2027 జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా...
సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశం మంగళవారం హనుమకొండ జిల్లాలో నిర్వహించారు.ఈ సమావేశానికి కాడర్ల ప్రకాశ్ చారి అధ్యక్షత వహించారు.సమావేశంలో సింగరేణి,బొగ్గు రంగానికి...
కాళేశ్వరం జోన్ పరిధిలోని పోలీస్ శాఖలో పరిపాలనా కారణాలతో పలు సబ్ఇన్స్పెక్టర్ల (ఎస్సైలు) బదిలీలు,కొత్త నియామకాలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.రామగుండం కమిషనరేట్...
పలిమెల గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా గర్భిణీలు మరియు బాలింతలు ప్రభుత్వం అమలు...
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ చైర్మన్లు,...
ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతమైన మరియు మెరుగైన సేవలు అందించగలరని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా...