ఆయకట్టు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వ్యవసాయ రంగ సుస్థిర అభివృద్ధికి నీటి వినియోగం అత్యంత కీలకమని, సాగునీటిని...
Telangana
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తీవ్ర అరిగోస పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు...
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా బొడ్రాయి...
కొత్తపల్లిగోరి మండల పరిధిలోని విజయయ్యపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి సమేత ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం అత్యంత...
ప్రకృతిని పట్టించుకోపోతే – భవిష్యత్తే లేదు! — ప్రకృతిని రక్షిద్దాం – జీవ భవిష్యత్తును కాపాడుకుందాం! వ్యాసకర్త: రవిబాబు పిట్టల, ఎన్విరాన్మెంటలిస్ట్. ప్రకృతి...
బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ పిలుపు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా...
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్ లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వేదికగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, అధికార పక్ష నేతల...
మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు,పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన...
రైతులకు అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కేఆర్,కలెక్టర్ సత్యశారద తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/మే 8వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండలంలో మక్కలు,వడ్ల కొనుగోలు...
•రైతులకు సమాచారం లేకుండా ఇరిగేషన్ శాఖ సభ•33 గ్రామాల రైతులు గైర్హాజరు: ఏకైక సర్పంచ్తో ఇరిగేషన్ డీఈ రాజు ‘పేరుకే’ సమావేశంతెలుగు గళం...