తేది: 05.01.2023 ,
చిన్నపెండ్యాల.
మృతురాలి కుటుంబానికి రూ.5000 /- ఆర్థిక సాయం అందించిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఈ రోజు…చిల్పూర్ మండలం , చిన్నపెండ్యాల గ్రామంలో ఇల్లందుల నరసింహస్వామి(డీలర్) గారి మాతృమూర్తి ఇల్లందుల అయిలమ్మ గారు మరణించినందున తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు చిన్నపెండ్యాల గ్రామంలో ఇల్లందుల అయిలమ్మ గారి భౌతికకాయాన్నీ సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి రూ:5000 /- ఆర్థిక సాయం అందించి తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిదులు , ముఖ్య నాయకులు , గ్రామస్తులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..