గదగ్ జిల్లా నూతన ఎస్పీని కలిసిన అహ్మదీయ ముస్లిం ప్రతినిధుల బృందం
ఈ69న్యూస్ గదగ్, కర్ణాటక సెప్టెంబర్ 02 అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ గదగ్ జిల్లా ప్రతినిధుల బృందం జిల్లా నూతన పోలీసు సూపరింటెండెంట్ హెచ్.ఎన్. మిథున్ కుమార్, ఐపీఎస్ను…
స్టేషన్ ఘన్పూర్ ఎస్హెచ్ఓగా సేవలందించిన జి.వేణు బదిలీ
విధులకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎస్ హెచ్ ఓ వేణు ఈ69 న్యూస్ స్టేషన్ ఘన్పూర్ సెప్టెంబర్ 02 స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా…
వన్ మినిట్ రూల్.. విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు భరోసా
ఘనపూర్లో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి సుడిగాలి పర్యటన ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 2 విద్యుత్ నిర్వహణ పనులు చేపట్టే ముందు సిబ్బంది తప్పనిసరిగా ఒక…
ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలపై పరిశీలన
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 02 స్టేషన్ ఘనపూర్ మండలంలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాల అమలు ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి బుధవారం పరిశీలించారు.మండల…
నక్షలో దారి లేదంటున్నారు..మరి ఏ నక్షతో పనులు మంజూరు చేశారు?
ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి.. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలి ఈ69న్యూస్ వరంగల్/చెన్నారావుపేట, సెప్టెంబర్ 2 చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం–మాధవ్నగర్ నుంచి తిమ్మాపేట–శాంతినగర్ వరకు ఉన్న వ్యవసాయ…
జర్నలిస్టులపై నారాయణపూర్ సర్పంచ్ బూతుపురాణం-ఎస్సైకి విలేకరుల ఫిర్యాదు
ఈ69న్యూస్ రేగొండ సెప్టెంబర్ 02 ప్రజా సమస్యలపై వార్తలు రాసినందుకు స్థానిక విలేకరులను దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్న నారాయణపూర్ సర్పంచ్ గైకోటి రవీందర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ…
ఆసుపత్రి ఉంది..సిబ్బంది లేరు-ఆదివాసీలకు వైద్యం అందేదెప్పుడు?
క్వార్టర్స్ ఉన్నా..విధులకు దూరం—చల్పాక పీహెచ్సీలో నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం ఈ69న్యూస్,చల్పాక,ఏటూరునాగారం, సెప్టెంబర్ 2 ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…
డబుల్ బెడ్రూం ఇంట్లో 300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.
జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించిన…
ఆదివాసీ బిడ్డ శిరీషను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయాలి…
-తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి & ములుగు జిల్లా ఎస్సి, ఎస్టి అట్రాసిటీ విజులెన్స్ & మానిటరింగ్ కమిటి మెంబర్ చింత కృష్ణ డిమాండ్ తెలుగు గళం…
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలను గుర్తించాలి: సీపీఎం తెలుగు గళం ఏటూరునాగారం, ఆగస్టు 31: ఏటూరునాగారం మండలంలోని…


