విద్యార్థులకు నాణ్యమైన వసతి, పోషకాహారం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి ఖమ్మంజిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శుక్రవారం వేంసూరు ప్రభుత్వ...
గిర్మాజీపేట మండలం 24వ డివిజన్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ...
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మేడిశెట్టి రాములు పాల్గొన్నారు.మండల కేంద్రంలో...
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పదో తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సి ఏ...
మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన వీడ్కోలు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల (మెడికల్ కాలేజ్) భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి...
గణపురం శివారులో రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ఆధునిక ‘రోవర్’ సాంకేతికతతో పక్కాగా సరిహద్దుల గుర్తింపు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.....
ఇన్ఛార్జ్ పాలనతో గాడితప్పిన విద్యావ్యవస్థ:ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్జిల్లా రెవెన్యూ అధికారి (డి ఆర్ ఓ) కి వినతిపత్రం...
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో బాధితులకు ప్రశ్నల పరంపరగా మారిందని కేవీపీఎస్ జయశంకర్ భూపాలపల్లి...
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక బహిరంగ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు...