March 24, 2026
రైతులు పండించిన దాళ్వా వరి పంటను,మొక్కజొన్న,పత్తి తదితర పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని,ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం...
అంబేద్కర్ నగర్, కిష్టారం గ్రామం నందు సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరంసత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్...
సమాజాన్ని అతలాకుతలాం చేసిన కరోనా కంటే అత్యంత ప్రమాదకారి డ్రగ్స్ అని, దీన్ని శాశ్వతంగా తుదbముట్టించేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని...
సత్తుపల్లి పట్టణం సింగరేణి లో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ , ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్...
భూపాలపల్లి జిల్లా కోర్టులో మార్చి 24 నుండి 28 వరకు నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి గోరి...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడంతో పాటు గృహ విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రధాన మంత్రి...
కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లో డేగలమడుగు, లక్ష్మక్కపేట గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ చింతలపూడి సాయి శ్రావణి...
ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాహుల్ శర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణపై పశుపోషకులు అప్రమత్తంగా...