జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు

డబుల్ బెడ్‌రూం ఇంట్లో 300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.

జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించిన…

ఎస్సి, ఎస్టి అట్రాసిటీ విజులెన్స్ & మానిటరింగ్ కమిటి మెంబర్ చింత కృష్ణ డిమాండ్

ఆదివాసీ బిడ్డ శిరీషను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయాలి…

-తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి & ములుగు జిల్లా ఎస్సి, ఎస్టి అట్రాసిటీ విజులెన్స్ & మానిటరింగ్ కమిటి మెంబర్ చింత కృష్ణ డిమాండ్ తెలుగు గళం…

రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలను గుర్తించాలి: సీపీఎం

నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలను గుర్తించాలి: సీపీఎం తెలుగు గళం ఏటూరునాగారం, ఆగస్టు 31: ఏటూరునాగారం మండలంలోని…

మృత్యువు పాశంగా మల్లన్నగండి రిజర్వాయర్.. ఒకే నెలలో ఇద్దరి మృతి

ఈత కొట్టేందుకు సాహసించి ఇద్దరు మృత్యువాత.. భద్రతా ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం.. వైరల్‌గా మారుతున్న ప్రమాదకర దృశ్యాలు రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల తాకిడి..…

చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి మాటలకే పరిమితం

సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ విమర్శ ఈ69న్యూస్ చిల్పూర్ ఆగస్టు 29 జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర…

మల్లన్న గండి..పర్యాటక ప్రదేశంగా అభివృద్ధికి ఎదురుచూపులు

ఈ69న్యూస్ జనగామ ఆగస్టు 29 జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలోని మల్లన్న గండి జలాశయం ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ…

అదుపు లేని భూగర్భజల నిల్వలు, మంచూపర్వతాలవల్ల భూమి స్థిరత్వంపై తీవ్ర ప్రభావం

— మంచూపర్వతాల కరుగుదల: వాతావరణ మార్పుల ప్రభావం — భూమి స్థిరత్వంపై ప్రభావం: నేల కుంగిపోవడం (ల్యాండ్ సబ్సిడెన్స్) మరియు భూకంపాలు — జలచక్రంలో మార్పులు: వరదలు–ఎండల…

కానిస్టేబుల్‌పై దాడి కేసులో ఇద్దరిపై కేసు నమోదు

ఈ69న్యూస్ వరంగల్, ఆగస్టు 26 వరంగల్ ఉర్సు ప్రాంతంలోని ఓ బార్ ముందు బెటాలియన్ కానిస్టేబుల్ జవ్వాజి మనోజ్‌పై కర్రలతో దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎట్టకేలకు…

సారంపల్లి మల్లారెడ్డి లాంటి గొప్ప ప్రజా నాయకున్ని కోల్పోవడం అత్యంత బాధాకరం

ఈ69 న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 25 రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మృతి…

దేవాదుల పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి ఈ69న్యూస్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 25 దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్…