మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య

వరంగల్ క్రైమ్, ఈ69న్యూస్: మద్యం సేవించిన అనంతరం జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. కాజీపేట మండలం రాంపూర్ ఊర చెరువు వద్ద చిల్పూర్ గ్రామానికి…

కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు

కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు

నేటి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రజా వ్యతిరేక విధానాలపై నేడు నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని…

మొదటి రోజు మండల పరిషత్ లో నడిచిన ప్రజావాణి

మొదటి రోజు మండల పరిషత్ లో నడిచిన ప్రజావాణి

నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఎంపీడీఓ(నోడల్ అధికారిని) దారెల్లి కావ్య ఆధ్వర్యంలో సోమవారం మొదటి రోజు ప్రజావాణి కార్యక్రమం సాదాసీదాగ జరిగింది.…

కొడవటంచ ఆలయంలో వరుణ యాగం

కొడవటంచ ఆలయంలో వరుణ యాగం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం వరుణ యాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర…

అక్రమ మద్యం విక్రయాలపై గ్రామపంచాయతీ కొరడా

అక్రమ మద్యం విక్రయాలపై గ్రామపంచాయతీ కొరడా

ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామపంచాయతీ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులు, అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అరికట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామపంచాయతీ…

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. గ్రామసభ నుంచి వెళ్లిపోయారు

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. గ్రామసభ నుంచి వెళ్లిపోయారు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వ్యవహరించిన తీరుపై పొనగండ్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్లలో…

రేగొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

రేగొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మండల…

ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి విజయవంతం

ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి విజయవంతం

ఆదివాసీ హక్కుల కోసం 2 వేల మందితో భారీ ర్యాలీ – ఐటీడీఏ వద్ద ధర్నా ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, ఉద్యోగ…

నేటి నుండి గ్రామపంచాయతీ కార్మికుల దీక్షలు

నేటి నుండి గ్రామపంచాయతీ కార్మికుల దీక్షలు

ఈ నెల 18, 19 తేదీల్లో ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్‌రావు పిలుపునిచ్చారు.…

సాగు భూములకు బోర్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి

సాగు భూములకు బోర్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి

నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలoలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు అందించడంతో పాటు బోర్లు,విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ…