ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం
ఇంటింటా మలేరియా సర్వే.. రక్త నమూనాల సేకరణ – 63 మందికి ఆరోగ్య పరీక్షలు, 69 మందికి ఎక్స్రే స్క్రీనింగ్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం…
రాజీవ్ గాంధీ ఆశయాలు ఆధునిక భారతానికి స్ఫూర్తి
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గం,వర్ధన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో నవ భారత నిర్మాత,మాజీ ప్రధానమంత్రి,భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ…
రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరనీయం
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించుకొని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోగు శ్రీనివాస్…
రైతులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా రైతులను పట్టించుకోకుండా అన్యాయం చేస్తుందని బిజెపి జిల్లా నాయకులు కుందు మహేందర్ రెడ్డి విమర్శించారు.కష్టకాలంలో రైతులకు…
బేతుపల్లి రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వేపై పొంగులేటి సమీక్ష
సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో భూ సర్వే అంశాలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్…
ఆగస్టు 24 న రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్ ను జయప్రదం చేయండి
ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి హామీ 12 వేలు ఇవ్వాలి: చలమాల విఠల్ రావు,(సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు) నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలోనివియం బంజర్ సెంటర్లో…
పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తా
చదువుతూనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే ఆర్ నాగరాజు అన్నారు.వరంగల్ జిల్లా:వర్ధన్నపేట…
చిన్నారులకు అన్నదానం
సత్తుపల్లి/వేంసూరు,ఆగస్టు20(తెలుగు గళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గలరామన్నపాలెం గ్రామ సర్పంచ్ జంజునూరి కృష్ణకుమారి వరప్రసాద్ కుమార్తె జె. చస్మిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపాలెం ఎంపీయూపీఎస్తో…
యూరియా రైతులకు సరిపడా అందించాలి
పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలి: సిపిఎం డిమాండ్రైతులందరికీ యూరియా సరఫరా చేయాలిసత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు20(తెలుగుగళం) న్యూస్: రైతులకు అవసరమైన మేర యూరియాను ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని,…
ఇందిరమ్మ ఇల్లు… ప్రతి కుటుంబం సొంతింటి కలకు చిరునామా
సర్పంచ్ జిట్టబోయిన రమ్య ప్రశాంత్ పాలకుర్తి మండలం –ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు బొమ్మెర గ్రామానికి చెందిన లక్కం కోమలత…









