కల్లూరు మండలంలో లింగాల గ్రామానికి చెందిన రిపోర్టర్ వేము మోహన్ బాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మన ప్రగతి జిల్లా బ్యూరో...
TELUGU NEWS
[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLTljLMOqOoaBMRVtmvJp734j7cH17nDEm&v=NHB2vXSxlvg&layout=gallery[/embedyt]
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న గ్యాంగ్పై పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్ట్ చేశారు.నమ్మదగిన సమాచారం మేరకు...
పరకాల పట్టణంలో రోడ్లపై పశువుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.పరకాల బస్ స్టాండ్ కూడలిలో సాయంత్రం అయితే చాలు బడి పిల్లలు...
పరకాల పట్టణంలో తాయత్తు మహిమ పేరిట అమాయక ప్రజల విశ్వాసాన్ని దోచుకునే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.“రూ.300కే 36 రకాల రోగాలు మాయం అవుతాయి”అంటూ...
ప్రజాకవి,పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జాఫర్గడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇ.వి.ప్రమోద్ కుమార్,ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థులు...
సమాజంలో ఇప్పటికీ పూర్తిగా నిర్మూలించబడని ప్రధాన సమస్యల్లో బాల్యవివాహం ఒకటి.చిన్నారుల బాల్యాన్ని హరించి,వారి చదువు,ఆరోగ్యం,భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే ఈ సమస్యను అరికట్టేందుకు...
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రజలందరూ ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఐక్యంగా నిమజ్జన కార్యక్రమాలను జరుపుకోవాలని నేటి సమాజ పరిస్థితులలో...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ హిమబిందు ఆధ్వర్యంలో చెంచుపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది....
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు.ఈ మేరకు రాష్ట్ర...
మల్కాపూర్ వినతి పత్రం అందజేశారు. రై తులు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ శివారులో మంజీరా పైప్ లైన్ ఉన్న రోడ్డు...