ఈరోజు మన హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో గల శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ శుక్రవారం 50 మంది మహిళలచేతసామూహికముగా...
Warangal
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుపరిచి విద్యార్థుల అభ్యసనాభివృద్ధి కోసం ప్రతి ప్రధానోపాధ్యాయుడు తమ సబ్జెక్టు టీచర్ల సహాయంతో కృషి...
రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత పోలీసు అధికారులు తమ పరిధిలోని గ్రామాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, జయశంకర్...
నాన్ లేఅవుట్ వెంచర్లు చేసేవారిపై కఠిన తప్పవని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం...
సెకండ్ ఏఎన్ఎంలపై కేసీఆర్ ది సవితి తల్లి ప్రేమ సరికాదని ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, సెకండ్ ఏఎన్ఎం వరంగల్...
ఎస్ఎఫ్ఐ భారతీయ విద్యార్థి ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర...
సాంకేతిక విప్లవం ద్వారా భారత దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటి పడే విధంగా పునాదులు వేసింది రాజీవ్ గాంధీ – రాజీవ్ గాంధీ...
ఇటీవల అకాల మృతి చెందిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కు జర్నలిస్టులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని...
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో దీక్షను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రెడ్డి సంఘాల ఐక్య కార్యచరణ...
పోరాడి తెచ్చుకున్న రాష్టంలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం లేదని కెయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ తిరుపతి యాదవ్ అన్నారు. ఈ...