Month: January 2023

దళిత గిరిజన చట్టాలతో డైరీ తీసుకురావడం అభినందనీయం నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి.

సమాజంలో తరతరాలుగా వస్తున్న అంతరాలు తొలగిపోయి ఆర్థికంగా సామాజికంగా ప్రజలందరూ అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం ముందుకు పోతుందని కెవిపిఎస్ దళిత గిరిజన చట్టాలతో డైరీ క్యాలెండర్…

పందిబోయిన నాగయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుబాష

జఫర్ఘడ్ జనవరి 21జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం తమ్మడ పల్లి(జి) గ్రామానికీ చెందిన బిజెపి శక్తి కేంద్ర ఇంచార్జ్ పందిబోయిన రాజు తండ్రి పందిబోయిన నాగయ్య…

అడ్మిషన్ అవగహన సదస్సు విజయవంతం.

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ పాఠశాల మరియు కళాశాలలోముస్లిం మైనార్టీ బాల బాలికల సీట్లను 2023- 24 విద్యా సంవత్సరానికి పూర్తిస్థాయిలో భర్తీ చేయటానికి మహబూబాబాద్ పట్టణంలోని…

భూకబ్జాదారుల ఆగడాలను నియంత్రించడానికి ACP స్థాయి ప్రత్యేక అధికారిని నియమించాలంటూ వరంగల్ పోలీస్ కమీషనర్ గారికి వినతిపత్రం సమర్పించిన నాయిని.

ఈ నెల 26 నుండి హన్మకొండ జిల్లాలో జరిగే హాత్ సే హాత్ జోడో పాద యాత్రకు పర్మిషన్ ఇవ్వాలని కోరిన నాయిని.. పోలీస్ కమిషనరేట్ పరిధిలో…

గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ శాయంపేట సుజిత్ నగర్ బస్తివాడలో దుప్పట్లు మరియు పండ్లు పంపిణి చేసిన నాయిని రాజేందర్ రెడ్డి గారు

హన్మకొండ 31వ డివిజన్ న్యూ శాయంపేట సుజిత్ నగర్ లో జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డి నేటర్ కేతిడి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో బస్తివాడలో దుప్పట్లు మరియు…

సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభ విజయవంతం

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గం ఎప్పుడు కేసీఆర్ వెంటే అని మరోసారి నిరూపితం అయింది నియోజకవర్గ ప్రజల ఆదరణ అభిమానం మరువలేనిది ప్రతి ఒక్కరికి…

కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారు

-కేరళ సీఎం విజయన్కేం కేంద్ర వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేరళ సీఎం పినరయి విజయన్‌ వెల్లడించారు. ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన..…

పసుపు బోర్డు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.15000 ఇవ్వాలి. పసుపు రైతులను మోసం చేసిన బిజెపి ఎంపి

రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విమర్శపసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరలు కల్పిస్తామని ప్రకటించిన కేంద్ర,…

అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా పార్థివదేహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు

ఈరోజుహైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా పార్థివదేహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు…

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఏఎన్ఎం లందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిం దే సిఐటియు చంద్రశేఖర్ డిమాండ్

ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి డి ఎం హెచ్వో ఆఫీస్ సూపర్డెంట్ రాజలింగం గారికి వినతిపత్రం ఇవ్వడం…