Category: Jayashankar Bhoopalpally

ఏవో వాసుదేవరెడ్డి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

ఏవో వాసుదేవరెడ్డి తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక రైతు వేదికలో ఆత్మ పథకం ఆధ్వర్యంలో గురువారం ప్రత్యామ్నాయ పంటల…

సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలిగా వారణాసి మౌనిక అంజి

రేగొండ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలిగా వారణాసి మౌనిక అంజి ఏకగ్రీవ ఎన్నిక

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలిగా వారణాసి మౌనిక అంజి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మండల సర్పంచ్‌ల సమావేశంలో…

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దుటీఆర్పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ డిమాండ్ పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జారీ…

ఘనంగా స్వయంకృషి మున్నూరు కాపు సంఘం 20వ వార్షికోత్సవం

ఘనంగా స్వయంకృషి మున్నూరు కాపు సంఘం 20వ వార్షికోత్సవం

కొడవటంచలో ఆత్మీయ సమ్మేళనం.. సభ్యులకు వెండి నాణేల పంపిణీ జయశంకర్ భూపాలపల్లి పట్టణానికి చెందిన స్వయంకృషి మున్నూరు కాపు సంఘం 20వ వార్షికోత్సవం (ఆత్మీయ సమ్మేళనం) రేగొండ…

వ్యవసాయ కూలీ స్వర్ణలతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

వ్యవసాయ కూలీ స్వర్ణలతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

చేనులో ప్రమాదవశాత్తు నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడిన వ్యవసాయ కూలీ గుండె స్వర్ణలతను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం పరామర్శించారు.రేగొండ మండల పరిధిలోని…

కొడవటంచ ఆలయంలో వరుణ యాగం

కొడవటంచ ఆలయంలో వరుణ యాగం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం వరుణ యాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర…

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. గ్రామసభ నుంచి వెళ్లిపోయారు

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. గ్రామసభ నుంచి వెళ్లిపోయారు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వ్యవహరించిన తీరుపై పొనగండ్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్లలో…

రేగొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

రేగొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మండల…

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంగా ప్రజాప్రభుత్వ పాలన

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంగా ప్రజాప్రభుత్వ పాలన

సంక్షేమం,అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.80వ…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి…