Category: Mahabubabad

జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు

డబుల్ బెడ్‌రూం ఇంట్లో 300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.

జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించిన…

విద్యారంగ సమస్యలు పరిష్కారించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కారించాలి

విద్యా కమిషన్ సభ్యులు చారుగొండ వెంకటేష్ కు పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ వినతి విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన…

రాంపురం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

రాంపురం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు జరుపుకున్నారు,తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా శ్రావణమాసం ఏళ్లుదాలకు అసలేరు కార్తెలో ఏటా నిర్వహించుకునే సాంప్రదాయం ప్రకారం…

తల్లి పాలే బిడ్డకు తొలి పోషకాహారం

తల్లి పాలే బిడ్డకు తొలి పోషకాహారం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం అంగన్వాడీ సెంటర్ ఒన్ లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్…

పేరుకే మున్సిపాలిటీ

వర్షం పడిందంటే రోడ్డు చిత్తడి చిత్తడి పాఠశాలకు వెళ్లేదేలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. రోడ్డు సౌకర్యం లేక…

గౌడ సంఘం నూతన కమిటీ

రంగాపురం గ్రామ గౌడ సంఘం అధ్యక్షునిగ గిరిగాని వీరభద్రం గౌడ్

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు మన గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం…

పాత్రికేయుల బృందం

మాజీ పాత్రికేయుడు అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయుల బృందం

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎండి. అబ్దుల్ ఖాదర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో,ఆయన కుటుంబ సభ్యులను బుధవారం పాత్రికేయుల బృందం…

రాంపురం ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం మూడు కంప్యూటర్లను ఏర్పాటు

రాంపురం ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ద్వారా బోధన

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. రాంపురం ప్రాథమిక పాఠశాలలో మూడవ ,నాలుగవ, ఐదవ తరగతుల విద్యార్థులకు ఎక్సల్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మరియు అసిస్టెడ్ మాథ్స్…

విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం!

విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం!

పేదల కొరకు ప్రభుత్వం కేటాయించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు మా వంతు కృషి చేస్తామని హౌసింగ్ డిఈ భూక్య.రాజన్న అన్నారు. గురువారం…

టీబీ రోగులకు పోషణ కిట్ల పంపిణీ

టీబీ రోగులకు పోషణ కిట్ల పంపిణీ

45 స్ఫూటం శాంపిల్స్ సేకరణ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు, మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘టీబి…