20లక్షలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ మరియు శంకుస్థాపనలు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక అక్షయపాత్ర అభివృద్ధి నిరంతర ప్రక్రియ తమ్మడపల్లి(జి) గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన -ఎమ్మెల్యే డా.రాజయ్య
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలో 20 లక్షలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి మంజూరు అయి నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి తెలంగాణ తొలి…








