Month: March 2023

సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో తల్లాడ మండల కేంద్రంలో మహా ధర్నా నిర్వహించినారు

పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అంతమొందించాలి – తల్లాడ మార్చి 03, కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెట్రోల్ డీజిల్…

పోక్సో చట్టం అంటే పోలీసుల ఇష్టమా

పోక్సో చట్టం అంటే పోలీసుల ఇష్టమా అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు.కర్నూలు నందలి మహిళా…

నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.

ఈ రోజు పినపాక నియోజక వర్గం గుండాల మండల కేంద్రానికి చెందిన 👉SK అజ్గార్ కుమార్తె వివాహానికి 👉తాటి లక్ష్మయ్య కుమారుడి వివాహానికి 👉గామల పటి సురేష్…

బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

ఈ రోజు పినపాక నియోజక వర్గం గుండాల మండలం లోని 👉 మోల్కం దివాకర్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని 👉బొబ్బలి రమేష్ ప్రమాదం గాయపడగా వారిని…

బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. పెంచిన ధరలు దిగొచ్చే వరకు పోరాటం చేద్దాం. నిరుపేదల నడ్డి విరిచే విధంగా బిజెపి సంస్కరణలు. మోడీ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు పేదల కడుపు కొడుతున్న బిజెపి పార్టీకి రానున్న ఎన్నికల్లో భంగపాటు తప్పదు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

కోదాడ రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని *కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్,ఎంపీ…

వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం.

మునగాల మండల పరిధిలో ని నరసింహ పురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ రమాదేవి దంపతులు మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా…

కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలి.

మునగాలకేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు మేదరమెట్ల వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్…

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయాలి.తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యచందునాయక్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక. రైతు. కూలీల వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని *తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యచంద్ర నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం…

పగిడిద్ద రాజు జాతర కు హాజరై మొక్కులు చెల్లించుకున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

గుండాల మండలం యపాల గడ్డ గ్రామములో అర్రెమ్ వారి పగిడిద్ద రాజు జాతర కుకొత్త గూడ మండలం లోని ఎంచ గూడెం గ్రామములో కమలమ్మ జాతర కు…

141 మున్సిపాలిటీలలో రూ:282 కోట్లతో మెడ్రన్ దొబీఘాట్ల నిర్మించుటకు ఉత్తర్వులు జారీ

141 మున్సిపాలిటీలలో రూ:282 కోట్లతో మెడ్రన్ దొబీఘాట్ల నిర్మించుటకు ఉత్తర్వులు జారీ

ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలలో రూ:282 కోట్లతో ఉత్తర్వులు జారీ చేయడాన్ని…