Month: March 2023

విద్యార్థులు పరీక్షల పట్ల భయము వీడాలి

విద్యార్థులు పరీక్షల పట్ల భయము వీడి ప్రణాళికతో సిద్ధమైతే విజయం సులభం అవుతుంది -హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధి పల్లె రాజిరెడ్డి E69news జఫర్ఘడ్ మార్చి…

కూనూరు పెద్ద చెరువులో పడి వ్యక్తి మృతి

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ మార్చి 22 జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూర్ గ్రామంలోని పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి చనిపోయినట్లు పోలిసులు మీడియాకు తెలిపారు.ఎస్సై…

రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి…

అకాల వడగండ్ల వాన తో రైతుల పంటలు దెబ్బతిన్నాయి నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి మచ్చ పూర్ గ్రామములో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

ఈ రోజు గోవిందా రావు పేట మండలం మచ్చా పూర్ గ్రామములో వడ గండ్ల వాన తో దెబ్బ తిన్న వరి పంట పొలాలను పరిశీలించిన కాంగ్రెస్…

ఈరోజు కామారెడ్డి జిల్లాలో దోమకొండ. బిబిపేట్ సంబంధించిన బీడీ టేకదారులు. బీడీ కార్మికులు ఇతర సంఘాలు నుండి సిఐటియూలో భారీ చేరికలు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీడీ కార్మిక సంఘం నాయకురాలు ఎస్ రమ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ* …సిఐటియు పోరాటాల కు ఆకర్షితులై 70 తెకేదారులు .2300 బీడీ…

యలమంచమ్మ తల్లి, జాతర మహోత్సవంలో పాల్గొన్న సర్పంచ్ తండు యాదమ్మ మల్సూర్.

మంగళవారం మోతే మండల పరిధిలోని నామవరం గ్రామంలోని ఎలమంచమ్మ జాతరకు సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

హైద‌రాబాద్‌, మార్చి 20:స‌వ‌రించిన కొత్త స్కేల్ జీవో జారీ పేద‌రిక నిర్మూల‌న సంస్థ (సెర్ప్) ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు నింపింది.

సీఎం కెసిఆర్ చిత్ర పటానికి సెర్ప్ ఉద్యోగులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలాభిషేకం కొత్త పే స్కేల్ తో సెర్ప్ ఉద్యోగుల్లో హ‌ర్షాతిరేకాలు సిఎం…

TSPSC లో జరిగిన అవినీతి కుంభకోణానికి వ్యతిరేకంగా ఈ రోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గం కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు నవీన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిధులు నియామకాల పైన కానీ ఈ…

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్నా లో పాల్గొన్నా బొజ్జపల్లి సుభాష్ గారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ,TSPSC లో అక్రమాలకు బలైన నిరుద్యోగులకు భరోసాగా భారతీయ జనతా…

వరంగల్ కమిషనర్ AV రంగనాథ్ గారికి మరియు ఎం.ఎల్.సి కడియం శ్రీహరి గారికి పాలాభిషేకం చేసిన దివ్యాంగుడు.

ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు(మూగ) నోముల వేణు గోపాల్ రెడ్డి S/O కి.శె నోముల ముత్తారెడ్డి గారికి చెందిన 30గంటల వ్యవసాయ భూమీ విషయంలో గత…