Month: March 2023

అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు ములుగు ప్రభుత్వ హాస్పటల్ లో నిన్న రాత్రి అస్వస్థకు గురైన TSWRS/JC మల్లంపల్లి స్కూల్ విద్యార్థులను…

దళిత బిడ్డకు దయన్న అండా..

పాల‌కుర్తి, మార్చి (నిన్న)ఆమె ఓ స‌పాయి కార్మికురాలు. పాల‌కుర్తి గ్రామ పంచాయ‌తీలో 25 ఏండ్లుగా ప‌ని చేస్తున్న‌ది. ఆమెకు కొడుకు, బిడ్డ‌. బిడ్డ పెళ్ళి చేసింది. ఈ…

ఆకేరు వాగు ఇసుక పొత్తులు కుదరక ఇరువర్గాలు దాడులు.

ఇసుక అక్రమ వ్యాపారం అందులో పొత్తులు కుదరక మారణాయుధాలతో దాడులు.ఇసుక రవాణా విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.మాచినపల్లి, తానంచర్ల పరిధిలోని ఆకేరు వాగు నుంచి వందల…

ఘనంగా సుప్రసిద్ధ మల్లికార్జున స్వామి కళ్యాణం.

మానుకోట జిల్లా మరిపెడ మండలంలోని ఉల్లేపెళ్లి గ్రామ శివారు భూక్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలో గల మహిమాన్వితమైన సుప్రసిద్ధ స్వయంభు మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవం భక్తజన సందోహంలో…

అనురాగ్ కళాశాలలో డేటాస్ట్రక్చర్స్ పై వర్క్ షాప్

అనురాగ్ కళాశాలలో డేటాస్ట్రక్చర్స్ పై వర్క్ షాప్

స్థానిక అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ డేటా స్ట్రక్చర్స్ అని అంశంపై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.…

ఉర్దూ జర్నలిస్టు కుటుంబానికి పరామర్శించిన విరహత్ అలి

ఉర్దూ జర్నలిస్టు కుటుంబానికి పరామర్శించిన విరహత్ అలి

వరంగల్ తూర్పు ఉర్దూ సీనియర్ జర్నలిస్టు యూసుఫ్ షరీఫ్ మరణించిన విషయం తెలుసుకున్న tuwj (iju) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలి యూసుఫ్ షరీఫ్ కుటుంబానికి…

తురక కాశోల్ల TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ వలి

తురక కాశోల్ల TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ వలి

తురక కాశోల్లకు ప్రభుత్వం ఆదుకోవాలి. – ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి,రూ‌.200 కోట్ల నిధులు మంజూరు చేయాలి‌. – టి.కే.ఎస్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి.…

అనుమతులు లేకుండా మొరం తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

అనుమతులు లేకుండా మొరం తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని ఉప్పుగల్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 1000 గల భూమిలో అక్రమంగా,దొంగతనంగా మొరం తరలిస్తున్న ఒక జెసిబి,3టిప్పర్లను జఫర్ఘడ్ పోలీసులు…

ఘనంగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

మునగాల మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో సోమవారం సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి…

అదాని కంపెనీలపై దాడులు లేవా?

అదాని కంపెనీలపై దాడులు లేవా?

దేశంలో రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రం అమలు చేయాలని బీజేపీ లక్ష్యమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో బిజెపికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేందుకే సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా…