వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామంలో “నాసర్ RO మినరల్ వాటర్ ప్లాంట్” ను స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్&…
ప్రజా గొంతుక
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామంలో “నాసర్ RO మినరల్ వాటర్ ప్లాంట్” ను స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్&…
హైదరాబాద్, ఏప్రిల్ 15: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పథకం పై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్…
పంచాయతీ కార్యాలయాల్లో సమ్మె సైరన్ మోగనుంది.తమ సర్వీస్ను క్రమబద్ధీ కరించాలనే డిమాండ్తో మండలంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం జూనియర్…
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండిరైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీటీసీ,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గింజపల్లి రమేష్ అన్నారు.శనివారం ఖానాపురం సొసైటీ…
శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 51 వ డివిజన్ లో కుటుంకోరి.శ్రీనివాస్ రెడ్డి, శ్యాంసుందర్, రాములు, లక్ష్మణ్,అరుణ కిషోర్ రెడ్డి, ఎండి రీమినిషా, పద్మ గారి ఆధ్వర్యంలో…
భారత రాజ్యాంగం రూపకర్త,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారుఅంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి…
అగ్ని మాపక వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్…
తెలంగాణ రాష్ట్ర CLP నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నేడు మంచిర్యాల లో జరుగనున్న భారీ బహిరంగ సభకు…
ఈరోజు కామారెడ్డి మున్సిపల్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి సిఐటియు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా ఉత్సవాలు జరపడం జరిగింది కే చంద్రశేఖర్ సిఐటియు జిల్లా…
హిందూరాష్ట్రం ఏర్పడితే దేశసమైక్యతకు గొడ్డలిపెట్టని అంబేద్కర్ ఆనాడే చెప్పారని కులనిర్మూలన కోసం అంబేద్కర్ పనిచేస్తే అందుకు భిన్నంగా ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ చాతుర్వర్ణ వ్యవస్థను కోరుతున్నదని అధికారంలో…