సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు
ఈరోజు మన హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో గల శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ శుక్రవారం 50 మంది మహిళలచేతసామూహికముగా కుంకుమ పూజా కార్యక్రమాలు…
ప్రజా గొంతుక
ఈరోజు మన హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో గల శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ శుక్రవారం 50 మంది మహిళలచేతసామూహికముగా కుంకుమ పూజా కార్యక్రమాలు…
మండల కేంద్రం లోని రత్నవరం గ్రామానికి చెందిన గోపాల స్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే మలయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం గోపాల…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులారా ఎమ్మెల్యే లుగా పోటీ చేసే సమయం ఆసన్నమైనదని నడిగూడెం మండల కేంద్రం లోని బృందవనపురం గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి…
కోదాడ పట్టణంలో ఈనెల 27న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదిన వేడుకలను కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు…
పెనుబల్లి మండలంలో 1002 మంది దివ్యాంగులకు రూ.4016/- ఆసరా పెన్షన్ ప్రోసిడింగ్ కాఫిలను అధికారులతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే సండ్ర. తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు, దివ్యంగులకి…
ఈ రోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ” శివసేన రెడ్డి గారు ” మరియు ” టీపీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు శ్రీ…
విద్యార్థులు కేవలం పాఠశాలలో చదువుకోవడమే కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనలతో విషయ పరిజ్ఞానాన్ని సులువుగా అవగాహన చేసుకోగలరని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్…
శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల స్వచ్ఛంద సేవా సంస్థ గత 15 సంవత్సరాలుగా వికలాంగులను,అనాధలను చేరదీసి సేవ చేయడం అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్…
మహబూబాబాద్ జిల్లా కూరవి మండల కేంద్రంలో బీజేపి ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరామోజు నాగరాజు అధ్యక్షతన భాగంగా కురవి మండలానికి ఒరిస్సా రాష్ట్రం…
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో గురువారం కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న పూల మార్కెట్,పూజా సామాగ్రి, గాజులు, ఇతర వస్తువుల కొనుగోలుకు…