Month: August 2023

బ్యాంకులో ప్రతి ఖాతాదారుడికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి

బ్యాంకులో ప్రతి ఖాతాదారుడికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి

బ్యాంకు ఖాతాదారులు అందరూ బ్యాంకు నుండి ఇస్తున్న ఇన్సూరెన్స్ అందరూ జాయిన్ కావాలని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారు శనివారం తల్లాడ ఏపీజీవీబీ బ్యాంకులో అన్నారుగూడెం గ్రామానికి…

బీచ్ రాజ్ పల్లి హరిత సోయగం పై అసెంబ్లీ లో KTR ప్రశంస

బీచ్ రాజ్ పల్లి హరిత సోయగం పై అసెంబ్లీ లో KTR ప్రశంస

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పై గ్రామస్తుల సంబురాలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బాగంగా శనివారం రాష్ట్ర పురపాలక శాఖ, ఐ టీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రం…

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు ఛలో అసెంబ్లీ

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు ఛలో అసెంబ్లీ

నూతన విద్యావిధానం 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలి ఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కమిటీ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో…

ఆర్టీఐ రక్షక్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అష్రఫ్ కి డిప్యూటేషన్

ఆర్టీఐ రక్షక్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అష్రఫ్ కి డిప్యూటేషన్

ప్రశ్నిస్తున్నాడని గతంలో చేయని తప్పుకు అధికారులు సస్పెన్షన్ చేశారు. మళ్ళీ ఎటువంటి తప్పుచేయలేదని విధుల్లోకి తీసుకున్నారు. అలాగే అసిఫాబాద్ జెడ్పీఎస్ఎస్ లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు…

పెరుగుతున్న మోడీ నియంతత్వం

పెరుగుతున్న మోడీ నియంతత్వం

వెంకటాపురం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు దీని మూలంగా ప్రజలపై అనేక భారాలు మోపుతూ మోడీ ప్రభుత్వం నియంత ప్రమాదాలు తీసుకువచ్చి ప్రజలపై రుద్దుతు…

భారత సంస్కృతి ఉమ్మడి పౌర స్మృతి పై సెమినార్

భారత సంస్కృతి ఉమ్మడి పౌర స్మృతి పై సెమినార్

భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమా జనగామ జిల్లా కేంద్రంలో వీరనారి ఐలమ్మ నగర్ లో వీరనారి ఐలమ్మ ట్రస్ట్ కుటుంబ న్యాయ సలహా కేంద్రం జనగామ…

రాబిన్ హుడ్ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

రాబిన్ హుడ్ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

మండలంలోని సోలిపేట గ్రామంలో రాబిన్ హుడ్ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిరుపేద కుటుంబాలకు నెలకి సరిపడా నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. సంస్థ నిర్వాహకులు మారుతి…

రైతులకిచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి-మూడ్ శోభన్

రైతులకిచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి-మూడ్ శోభన్

ఢిల్లీ రైతాంగ ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్…

నూతనంగా బాధ్యతలు చేపట్టిన భద్రాచలం ITDA పిఓ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన భద్రాచలం ITDA పిఓ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన DYFI ( భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య…

ప్రభుత్వ పాఠశాలలోకి మీడియా, విద్యార్థి సంఘాలకు అనుమతి లేదు

ప్రభుత్వ పాఠశాలలోకి మీడియా, విద్యార్థి సంఘాలకు అనుమతి లేదు

ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన గారు ఇచ్చిన ఆదేశాలలో ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత, కేజీవీపీ, గురుకుల పాఠశాలలలోకి మీడియను అదేవిధంగా విద్యార్థిసంఘాలను అనుమతించొద్దని…