Month: September 2023

నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలి

నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని…

ప్రజలపై అధిక ధరల భారాలను తగ్గించాలి

ప్రజలపై అధిక ధరల భారాలను తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వ్యతిరేకంగా జంగంమేట్ డివిజన్లో సిపిఎం పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ…

రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి

రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి

ప్రజల ఆదరణ ఆప్యాయత అనురాగాలు ఎన్నటికీ మరువలేనివని డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు, డోర్నకల్ నియోజకవర్గం లోని చిన్న గూడూరు మండలం బీఆర్ఎస్ పార్టీ…

తీజ్ పండుగ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి ఫలకనుమా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర

రవీందర్ నాయక్ నగర్ కాలనీ బంజర వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ పండుగ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా…

పెంచిన అధిక ధరలనువెంటనే తగ్గించాలి…..!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుపెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎం )మండల నాయకులు నందిపాటి వెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం అబ్బాయి పాలెం గ్రామంలో సిపిఎం…

గర్భిణీలు బాలింతలు పోషకాహారం తీసుకోవాలి

గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని మరిపెడ ఐసిడిఎస్ సిడిపిఓ శిరీష సూచించారు. సోమవారం మండలంలోని అబ్బాయి పాలెం గ్రామ శివారు (పత్తికొండ తండా) అంగనవాడి కేంద్రంలోని…

డోర్నకల్ నియోజకవర్గ ప్రజల కు పాలేరుగా సేవ చేస్తున్న

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలో డిఎస్ రెడ్యా నాయక్ పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో చిన్న గూడూరు మండల పరిదిలోని పగిడి పల్లి,గుండంరాజు పల్లి…

బిఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని కోదాడ అభివృద్ధి శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు…

ఆర్థిక సహాయం అందజేత

మునగాల మండల కేంద్రానికి చెందిన కోదాటి వెంకయ్య అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి ఆర్దిక భరోసాగా మునగాల శాలివాహన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం 20వేల…

జానయ్య హత్యకు మంత్రి కుట్ర పన్నారని ఆరోపణ

ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లు ట్యాప్ చేస్తున్న ప్రభుత్వం ఇంటలిజెన్స్ వ్యవస్థను స్వార్దం కోసం వాడుకుంటున్న కేసీఆర్ జమిలీ ఎన్నికలతో రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి బీఅర్ఎస్…