నీట్ పరీక్ష: అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి-కలెక్టర్ సూచనలు
హనుమకొండ: మే 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పలు కీలక సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి…
ప్రజా గొంతుక
హనుమకొండ: మే 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పలు కీలక సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి…
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామం ఎస్సీ కాలనీలో హౌస్ నెంబర్ 36/C వద్ద కరెంట్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్నాయి.ఇటీవల చోటు చేసుకున్న…
జనగామ జిల్లాలో మే 4న జరగబోయే నీట్ 2025 పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల,పెంబర్తి…
ఈ69న్యూస్ జనగామ:-మే 5 నుంచి 20 వరకు జిల్లాల్లో మండలస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.భూ భారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తులను…
వరంగల్ జిల్లా రంగశాపేట,సంగెం మండలాల్లో మేడే సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సాగర్ పాల్గొని ప్రసంగించారు.పోరాటాలతో సాధించిన కార్మిక హక్కులు మోడీ పాలనలో ప్రమాదంలో…
జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని సిపిఐ పార్టీ ఘనంగా నిర్వహించింది.మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సిపిఐ మండల కార్యదర్శి రావుల…
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని గ్రామాల్లో మేడే వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి.సీఐటీయూ,సీపీఎం జెండాలు ఎగురవేసి కార్మికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.నాయకులు రాపర్తి సోమయ్య,ఎండి షబానా,గుండెబోయిన రాజు కేంద్ర…
జనగామ జిల్లా చిల్పూరులో బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కొత్త బిచ్చగాడు తిరిగినట్టు ప్రచారం చేస్తున్నాడు”, “15…
వరంగల్ ఖిలా మండలం రంగశాయిపేట సిపిఎం శాఖ ఆధ్వర్యంలో 139వ అంతర్జాతీయ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాఖ కార్యదర్శి ఉసిల్ల కుమార్ మాట్లాడుతూ,…
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని తమ్మడపల్లి-జి పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎంపీడీఓ సుమన్ శాలువాలతో సత్కరించారు.చిలువేరు మౌనశ్రీ 567 మార్కులతో ద్వితీయ…