Month: July 2025

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేత

ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మరియు అడ్మినిస్ట్రేషన్ అధికారి రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా…

రఘునాథపల్లిలో జూనియర్ సివిల్ జడ్జి నోముల అశ్వినికి ఘన సన్మానం

ఈ69న్యూస్ జనగామ,స్టేషన్ ఘనపూర్,జూలై 23 జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన నోముల అశ్విని జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో,ఆమెకు మండలంలో ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ…

మండలంలో యూరియా నిలువలు సరిపడా ఉన్నాయి-కొత్తపల్లి గోరి ఏవో సారయ్య

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో కల ఫర్టిలైజర్ షాపులను మండల అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

ఎమ్మెల్యే గండ్ర సత్తన్న ను కలిసిన కొత్తపల్లి గోరి ఎస్సై సాకాపురం దివ్య

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కొత్తపల్లిగోరి నూతన పోలీస్ స్టేషన్ ఎస్ఐ దివ్య బాధ్యతలు చేపట్టిన సందర్భంగా…

మండలంలో యూరియా నిలువలకు కొరత లేదు-రేగొండ ఏవో పెద్ది వాసుదేవ రెడ్డి

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లో యూరియా కొరతలేదని మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి అన్నారు. వారు…

ప్రజా ప్రభుత్వంలో వైద్య రంగానికి పెద్ద పీట-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండప్రజా ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని రేగొండ మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

రేగొండలో ఘనంగా మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు •వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ రేగొండ మండల కేంద్రంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి రెంటరాజన్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…

విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి-భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ •రేగొండ మండల కేంద్రంలో ఎంజెపి గురుకుల పాఠశాల, ప్రభుత్వ వైద్యశాల తనిఖీ

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ విద్యా వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం రేగొండ…

కేంద్ర కమిటీ సభ్యులు ఎం.సాయిబాబు

అమెరికా నిర్భంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు కార్మికవర్గం అండగా నిలవాలి.

కేంద్ర కమిటీ సభ్యులు ఎం.సాయిబాబు గత 60 ఏండ్లుగా అమెరికా దాష్టికాన్ని ఎదిరించి నిలబడుతున్న క్యూబాపై ఆంక్షలు విధించడం ద్వారా క్యూబా ప్రజల స్ఫూర్తిని దెబ్బతీయాలని అమెరికన్‌…

వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద 18 కిలోల ఎండు గంజాయి పట్టివేత

ఈ69 న్యూస్ వరంగల్,జూలై 23 వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ మోతాదులో ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇంతెజార్గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద…