శ్రీరామ మందిర అక్షింతలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు...
ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత ప్రొఫార్మాలో తెలియచేయాలని సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన...
గత మూడు రోజులుగా స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు జరిగిన రాష్ట్రస్థాయి 4వ, గిరిజన క్రీడోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ ముగింపు...
సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి విజ్ఞప్తి… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన గ్రామసభల దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బి.రోహిత్ రాజు ఐపిఎస్ బాధ్యతలు చేపట్టారు.శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రాజు ఐపిఎస్...
పట్నం రాజేశ్వరి చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమాషేక్ ల జయంతులను ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ను స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ, మండల...
కాజీపేట 62 డివిజన్ సోమిడి కమ్యూనిటి హాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎంఎల్ఏ నాయిని.. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే...
భారత ప్రభుత్వ పురావస్తశాఖ పని తీరు అద్భుతం అని నేషనల్ కన్సూమర్ రైట్స్ కమీషన్ సౌత్ ఇండియా ఇంచార్జీ పేరూరు బాలకృష్ణ అన్నారు....
అధిక లోడుతో వచ్చే ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ కాగితాలు డ్రైవర్లకు హెవీ లైసెన్సులు ఉన్నాయా…? అధికారుల్లో చలనం వచ్చేనా…? కర్ర ట్రాక్టర్స్ డ్రైవర్ల...