ఓటర్ జాబితాలో భారీ అక్రమాలు
సవరణ పూర్తయ్యే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలి–తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ జాబితా పూర్తిగా…
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి
ఆధునిక సామాజిక సంఘ సంస్కర్త భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య…
గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టు నాగారం గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ కొర్రె మల్లయ్య యాదవ్ తెలిపారు.గ్రామ ప్రజల సేవ…
అనుమానం-కుటుంబ సంబంధాలను కూల్చేస్తున్న నిశ్శబ్ద పెనుభూతం
భార్య-భర్తల మధ్య పెరుగుతున్న అనుమానాలు కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం సమాజంలో పెరుగుతున్న కుటుంబ విభేదాలు,గృహ హింస,విడాకుల కేసులను పరిశీలిస్తే వాటి వెనుక ఒకే కారణం స్పష్టంగా…
కలెక్టరేట్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు,సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా…
నిర్దేశిత గడువులో ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై…
వ్యవసాయ మార్కెట్ గోదాంలో ప్రారంభించిన అదనపు జిల్లా కలెక్టర్
2025–26 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) సేకరణ ప్రక్రియను శనివారం ఘన్పూర్ స్టేషన్లోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో అదనపు జిల్లా కలెక్టర్ బెన్…
సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా-గ్రామ సర్పంచ్
హన్మకొండ జిల్లా వనమాల కనపర్తి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ రిపిక ఎల్లస్వామీ అన్నారు.స్థానిక…
సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం
బాలికల కోసం దేశంలోనే తొలి పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు దిశానిర్దేశం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్…
గ్రామ అభివృద్ధే నా లక్ష్యం-సర్పంచ్ గిన్నారపు లత రామస్వామి
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గిన్నారపు లత రామస్వామి మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధినే తన ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని…









