Month: January 2023

ఈ69 న్యూస్ క్యాలండర్ ఆవిష్కరణ చేసిన
-స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 09 జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల కేంద్రంలోని వడ్డెగూడెం గ్రామంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల…

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: డీవైఎఫ్ఐ

* హన్మకొండ, అక్రమ అరెస్టు లతో ఉద్యమాన్నీ ఆపలేరని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అన్నారు. సోమవారం పోలీస్ రిక్రూట్మెంట్ లో జరిగిన అవకతవకలు…

యువజన, విద్యార్థి సంఘ నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

హనుమకొండ: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు రన్నింగ్లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి వెళుతున్న హనుమకొండ జిల్లా…

క్రికెట్ క్రీడలను ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

*ఈ రోజు ములుగు మండలం జాకారం గ్రామములో వల్లల కిట్టయ్య గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడలను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి…

చారిత్రక ప్రసిద్ధ ఆలయాల పర్యాటక క్షేత్రంగా పాలకుర్తి

కాకతీయుల కళా విశిష్టతకు పూర్వ వైభవం తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (పాలకుర్తి, జనవరి 07) రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు…

పాలకుర్తి నియోజక వర్గానికి గొప్ప చరిత్ర ఉంది

భాగవతం రాసిన పోతన పాలకుర్తి బమ్మెర లో పుట్టారు పాలకుర్తి వల్మిడి గుట్టపై కూర్చొని వాల్మీకి రామాయణం రాశారు లవకుశులు వల్మిడిలో నడయాడారు అచ్చమైన పల్లె తెలుగులో…

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా

120 గ్రామాలకు నీరు ఇస్తానని 80 గ్రామాలకు పూర్తి చేశాను మిగిలిన గ్రామాలకు కూడా త్వరలోనే కాలువ నీళ్ళు వస్తాయి రైతులు సహకరించాలి…అభివృద్ధిలో భాగం కావాలి సీఎం…

భూపాలపల్లి నియోజకవర్గంలో మరో నూతన మండలం ఏర్పాటు

GO అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు : ఎమ్మెల్యే గండ్ర. ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి నూతన మండలాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే…

రాష్ట్ర పశు సంరక్షణ శాఖ పరిధిలో పనిచేస్తున్న పశు మిత్రులకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలి సిఐటియు డిమాండ్

ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పశుమిత్ర యూనియన్ సిఐటియు కామరెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ధర్నా అనంతరం ఏవో గారికి జేడి…

రవీంద్ర నాయక్ నగర్ కాలనీ గిరిజనులపై విద్యుత్ శాఖ అక్రమంగా ఛలాన్ వేయడం సరైనది కాదు.

సీపీఐ(ఎం)పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్హైదరాబాద్ జిల్లా, పలక్ నామా లోని రవింద్ర నాయక్ నగర్ గిరిజనుల పైన అధిక మొత్తంలో విద్యుత్ ఛలానాలు వేయవద్దని…