Month: January 2023

e69news

2023 ఈ 69 న్యూస్ ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

2023 ఈ69న్యూస్ ఆంగ్లనూతనసంవత్సర క్యాలెండర్ ను ఈ రోజు హైద్రాబాద్ లోని సుందరయ్య కళానిలయంలో ఈ69 న్యూస్ సిఈఓ భానుప్రసాద్ ఆవిష్కరించారు . ఈ సందర్భంగా భానుప్రసాద్…

అభ్యర్థులకు మెయిన్స్ లో అవకాశం కల్పించాలనీ డిఎఫ్ఐ ధర్నా

హనుమకొండ: ఎస్సై కానిస్టేబుల్ ఈవెంట్స్ లో రన్నింగ్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ లో అవకాశం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య(డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో హనుమకొండ…

ఎస్సై , కానిస్టేబుల్ , రిక్రూట్మెంట్స్ సెలక్షన్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ రావుకీ వినతి DYFI SFI AIYF AISF PDSU ఎస్ఐ , కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలను సరిచేసి హైకోర్టు…

మృతుని కుటుంబానికి 5వేల రూపాయలు అందజేసిన
-తిమ్మంపేట సర్పంచ్ మంద మల్లయ్య

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 07జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం లోని తిమ్మంపేట గ్రామానికి చెందిన మంద నర్సయ్య ఇటీవల వృద్యాప్యంతో మరణించగా స్థానిక గ్రామ సర్పంచ్…

మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబాన్నీ పరామర్శించి 50కేజీల బియ్యం అందజేసిన

-స్టేషన్ ఘనపూర్ మాజీ మార్కెట్ చేర్మెన్ అన్నేబోయిన బిక్షపతి,యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర్ ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 07 జాఫర్ గడ్ మండల…

కలెక్టర్ గారూ..మా బైండ్ల వాడకు సిసి రోడ్లు,సైడ్ కాలువలు ఏర్పాటు చేయండి

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 07 జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామ బైండ్ల వాడను బాగుచేయాలని వార్డు కు చెందిన జిలుకర సాయి,ఎలుమకంటి…

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారి ఆదిలాబాద్ లో గల నివాసంలో తాంసి మండలానికి చెందిన 8 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ,…

మహా యజ్ఞోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

తలమడుగు మండలంలోని పల్సి-బి తాండ లో ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే సంత్ శ్రీ సద్గురు నారాయణ బాబా 27వ అఖండ హరినామ మహా యజ్ఞోనోత్సవ…

KGBV నాన్ టీచింగ్ వర్కర్స్ ను రెగ్యులర్ చేయాలి.

_ దుర్గం కళావతి అసోసియేషన్ జిల్లా గౌరవ అద్యక్షురాలు. రాష్ట్ర ప్రభుత్వం kgbv నాన్ టీచింగ్ వర్కర్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని తెలంగాణ…

ప్రభుత్వ మొండివైఖరి విడి అభ్యర్థులకు న్యాయం చేయాలి : డీవైఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్

హన్మకొండ, ప్రభుత్వం మొండి వైఖరి విడీ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, సౌత్ మండల కార్యదర్శి నోముల కిషోర్ అన్నారు.…