17మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.24లక్షల రివార్డు
ఈ69న్యూస్ చత్తీస్గడ్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9మంది తలలపై రూ.24లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ పోలీసుల ఎదుట…
ప్రజా గొంతుక
ఈ69న్యూస్ చత్తీస్గడ్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9మంది తలలపై రూ.24లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ పోలీసుల ఎదుట…
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం వ్యాప్తంగా ప్రజలు హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలోస్థానిక ఆర్యవైశ్య సంఘం హాలులో ఘనంగా…
.-హన్మకొండ కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్ రెడ్డి ని విమర్శించే నైతిక అర్హత బిఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో…
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS. సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా వరంగల్ పోలీస్…
బన్సీలాల్ పేట్ డివిజన్ లో సుందర్ నగర్, కృష్ణానగర్ బస్తీల్లో నెలకొన్న సమస్యలైన సీసీ రోడ్డు ,కమిటీ హాల్, వీధిలైట్లు, వృద్ధాప్య, వీడో పెన్షన్స్ తదితర సమస్యలు…
జనగామ జిల్లాలో ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి జనగామ జిల్లాలో పంటల ఎనమరేషన్ చేపట్టాలి…..ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు…
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ఆలేరు మండలం శర్భ నపురం గ్రామంలో ఎండిన వరి పంట పొలాలు సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో…
ఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు బానోతు. లక్ష్మణ్ నాయక్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ. మార్చి 23వ తేదీన జరిగే ఎస్ఎఫ్ఐ పూర్వ…
ప్రణయ్ హత్యకేసులో న్యాయమే గెలిచింది కుల వివక్ష పై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కండి కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మార్చి…
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఈ69న్యూస్ హనుమకొండ గురుకులాల్లో నాణ్యమైన భోజనం,పరిశుభ్రత,టాయిలెట్ల నిర్వహణ బాగుండే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య…