Month: March 2025

ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన మట్టేవాడ పోలీసులు

ఈ69న్యూస్ వరంగల్ వరంగల్ ఎల్లం బజారుకు చెందిన ఓ వ్యక్తి వ్యక్తిగత సమస్యలతో రెండంతస్తుల భవనం పైకి చేరుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మట్టేవాడ పోలీసులు ఆ…

గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నాను జయప్రదం చేయండి

ఈ69న్యూస్ జఫర్ఘడ్ గురువారం జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సమస్యలపై జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం మండల నాయకులు వడ్లకొండ సుధాకర్ ఒక ప్రకటన…

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు

సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి ఈ69న్యూస్ జనగామ తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో ఉద్యమాలు మరింత ముందుకు…

రైతు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలం

ఈ69 న్యూస్ రఘునాథ్ పల్లి : రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సిపిఐ పార్టీ జనగామ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న ఆరోపించారు.మండలంలోని…

ఇనుపరాతి గుట్ట భూముల పై అధికారులతో హన్మకొండ జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

ఈ69న్యూస్ హన్మకొండ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం & దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టాభూముల…

ఐనవోలు మండలం నాగపురంలో రేషన్ షాపు ప్రారంభం

ఈ69న్యూస్ ఐనవోలు హనుమకొండ జిల్లా అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ పదవ వార్డు ఐనా నాగపురం ఆమ్లేట్ గ్రామంలో బుధవారం రేషన్ షాపును కాంగ్రెస్ పార్టీ మండల…

ఐనవోలు లో కుక్కలకు వింత జబ్బు భయాందోళనలో గ్రామ ప్రజలు

ఈ69న్యూస్ ఐనవోలు హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో ఏ వార్డులో చూసిన వీధి కుక్కలకు వింత వ్యాధి సోకి చాలా ఇబ్బంది పడుతున్నాయి.ఈ వింత వ్యాధి…

తిరుమల నాధ స్వామి వారి ఆలయంలో బ్రమ్మోత్సవాలలో 6వరోజు

తిరుమల నాధ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ ఘనపూర్ మండల కేంద్రంలోని తిరుమల నాధ స్వామి వారి ఆలయంలో బ్రమ్మోత్సవాలలో 6వరోజు మంగళవారం నాడు మంగళ వాయిద్యాలు.సుప్రభాత సేవ.అష్టోత్తర శతనమార్చన…

సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు

కలెక్టర్ మెడికల్ కాలేజీ హాస్టల్ ఎంసిహెచ్ హాస్పిటల్ వర్కర్స్ పస్తులు ఉండాల్సిందేనా

మీ దృష్టికి తీసుకువచ్చిన వారికి పెండింగ్ వేతనాలు ఇవ్వలేదు ఈనెల 15 వరకు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు ఈ69న్యూస్…

కుల దురహంకారులకు కనువిప్పు కలగాలి

ప్రణయ్ హత్య కేసులో న్యాయ గెలిచింది

నల్గొండ జిల్లా కోర్టు తీర్పునుస్వాగతిస్తున్నాంకుల దురహంకారులకు కనువిప్పు కలగాలిప్రణయ్ కుటుంబానికి రక్షణ కల్పించాలి కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు 2018 సం.లో కోటి…