Month: April 2025

మతోన్మాదుల దౌర్జన్యాలను ప్రతిఘటించాలి:టి. స్కైలాబ్ బాబు

మతోన్మాదుల దౌర్జన్యాలను ప్రతిఘటించాలి:టి. స్కైలాబ్ బాబు

ఈ69న్యూస్ వరంగల్:-మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మతోన్మాదులను యువతరం పూలే-అంబేద్కర్ స్పూర్తితో ఎదుర్కొని రాజ్యాంగ రక్షణ ఉద్యమాలు చేపట్టాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.శంబునిపేటలో…

వరంగల్ లో పారిశుద్ధ కార్మికులకు భోజన సౌకర్యం

ఎండ తీవ్రత నేపథ్యంలో వరంగల్ లో పారిశుద్ధ కార్మికులకు భోజన సౌకర్యం

ఈ69న్యూస్ వరంగల్:-ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఒక్కపూట పని విధానాన్ని అమలుచేస్తూనే,భోజన సౌకర్యం కల్పించడం ప్రారంభించారు.బుధవారం 43వ…

పాథ్ ఫైండర్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100% విజయం

పాథ్ ఫైండర్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100% విజయం

ఈ 69 న్యూస్:-హన్మకొండ జిల్లా ఐనవోలు ప్రాంతంలోని పాథ్ ఫైండర్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో గొప్ప విజయాన్ని సాధించింది.మొత్తం 31 మంది విద్యార్థులు…

అయినవోలు దేవస్థాన వాయిద్య కారుడు మోహినుద్దీన్ కన్నుమూత

అయినవోలు దేవస్థాన వాయిద్య కారుడు మోహినుద్దీన్ కన్నుమూత

ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 24 ఏళ్లుగా సన్నాయి వాయిద్య సేవలందిస్తున్న ఎండి మోహినుద్దీన్ బుధవారం గుండె సంబంధిత సమస్యలతో…

ఒంటిమామిడిపల్లి పిఎం స్కూల్ విద్యార్థుల ఘన విజయం

ఒంటిమామిడిపల్లి స్కూల్ విద్యార్థుల ఘన విజయం

ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పిఎంఎస్‌హెచ్ఆర్ఐ జెడ్పీహెచ్ఎస్ ఒంటిమామిడిపల్లి పాఠశాల పదోతరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.44 మంది విద్యార్థుల్లో 43 మంది ఉత్తీర్ణులయ్యారు.మజ్జిగ నితిన్…

నల్గొండ వన్ టౌన్ నూతన ఎస్సైగా గోపాల్ రావు

నల్గొండ వన్ టౌన్ నూతన ఎస్సైగా గోపాల్ రావు బాధ్యతల స్వీకరణ

E69TVరిపోర్టర్:కుకుట్ల వరుణ్:-నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా గోపాల్ రావు బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,ప్రజలంతా చట్టాన్ని…

అనుమతిలేని జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి-స్వేరో యూనియన్

అనుమతిలేని జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి-స్వేరో యూనియన్

ఈ69న్యూస్ హన్మకొండ:అనుమతులు లేకుండా నడుస్తున్న జూనియర్ కాలేజీలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ,స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ నేతృత్వంలో డి.ఐ.ఈ.ఓ.కి వినతిపత్రం…

పల్లగుట్టలో రూ.1.19 కోట్లు వ్యయంతో సిసి రోడ్ల ప్రారంభం

పల్లగుట్టలో రూ.1.19 కోట్లు వ్యయంతో సిసి రోడ్ల ప్రారంభం

ఈ69న్యూస్:- స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పల్లగుట్ట గ్రామంలో రూ.1.19 కోట్లతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.గ్రామ అభివృద్ధికి నన్ను ఎల్లప్పుడూ అండగా నిలబెట్టిన పల్లగుట్ట…

Results of SSC Public Examinations 2025
నందనం గ్రామంలో వడదెబ్బతో వృద్దురాలు మృతి

నందనం గ్రామంలో వడదెబ్బతో వృద్దురాలు మృతి–కుటుంబానికి సహాయం కోరుతున్న బంధువులు

ఈ69న్యూస్:హనుమకొండ జిల్లా అయినవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యాకర మల్లమ్మ అనే వృద్దురాలు 30-04-2025 రోజున తీవ్ర ఎండకు గురై వడదెబ్బతో మృతి చెందింది.ఈ ఘటన…