మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి మహదేవపూర్మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర…
చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండరేగొండ మండల పరిధిలోని పొనగండ్ల గ్రామ శివారు చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అల్ల సుధాకర్ (40) అనే వ్యవసాయ కూలి…
రాయపర్తి మండలంలో మొదటి సర్వసభ్య సమావేశం
•ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి:నరుకుడు వెంకటయ్య•రాయపర్తి మండల అభివృద్ధికి అందరి సహకారం అవసరం తెలుగు గళం న్యూస్ రాయపర్తి/జూలై 31 వరంగల్ జిల్లా రాయపర్తి మండల…
రాంపురం ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ద్వారా బోధన
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. రాంపురం ప్రాథమిక పాఠశాలలో మూడవ ,నాలుగవ, ఐదవ తరగతుల విద్యార్థులకు ఎక్సల్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మరియు అసిస్టెడ్ మాథ్స్…
గ్రామాల అభివృద్ధిపై శ్రద్ధ లేదు
: ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట /జూలై 30వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య…
మైనారిటీ,కస్తూర్బా విద్యాలయాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనారిటీ నివాస పాఠశాల,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం…
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియ కీలకం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి ఘనపురంఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియ…
రామన్నగూడెం తండాలో ఘనంగా తీజ్ వేడుకలు
తీజ్ వేడుకల్లోపాల్గొన్న డా.కీర్తి రెడ్డి,నిషీధర్ రెడ్డి తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండాలో నిర్వహించిన గిరిజనుల తీజ్ పండుగ…
మానవ అక్రమ రవాణాను అరికడదాం మహిళలు, పిల్లలను రక్షిద్దాం.
ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి. ఖమ్మం/ చింతకాని,జూలై 30(తెలుగుగళం) న్యూస్: మానవ అక్రమ రవాణాను అరికడదాం మహిళలు, పిల్లలను రక్షిద్దాం అని ఐ సి డి ఎస్ చింతకాని…
ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు
:గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లివిద్యార్థులు పరిచయం లేని ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దని గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ హెచ్చరించారు.అంతర్జాతీయ…









