బడిని బతికించండి..!

చేతులపై కలెక్టరేట్ కు వచ్చిన దివ్యాంగుడు పాఠశాలను తెరిపించాలంటూ గ్రీవెన్స్ వినతి అభినందించిన అధికారులు ఈ69న్యూస్ వరంగల్ జూన్ 30 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆరెగూడెం…

నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ , సత్తుపల్లి ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ కొమ్మేపల్లి యు.పి.ఎస్ పాఠశాలలో మెడికల్ క్యాంపు…

భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బి.శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బి.శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన పూర్వపు ఆర్టీఓ వెంకన్న స్థానంలో నియామకం జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి 'ఎమ్మారై' సేవలు

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి ‘ఎమ్మారై’ సేవలు

వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాస్పిటల్‌లో రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,కలెక్టర్ రాహుల్ శర్మ పేద ప్రజలకు కార్పొరేట్…

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ వీరభద్రనాయక్ కు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వెల్ఫేర్ బోర్డు దరఖాస్తులను తక్షణమే పరిష్కారం చేయాలని, ఇల్లు లేని నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 55 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 6000 పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని, గత శాసనసభ సమావేశాల్లో నిర్ణయించిన ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గాయం తిరపతి రావు, రైతు సంఘం మండలాధ్యక్షుడు చిట్టి మొదల కృష్ణయ్య, సిఐటియు మండల కన్వీనర్ గుడిమెట్ల బాబు, చీపి.వెంకటేశ్వరరావు, చందు, జి.వెంకటేశ్వరావు, చెన్నారావు,గోపి, శీను, తడకమల్ల చిరంజీవి,కంటే సత్యం, తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంతహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ వీరభద్రనాయక్ కు అందజేశారు.…

నూతన న్యాయమూర్తి జె.జీవన్ కుమార్‌కు ఘన స్వాగతం

నూతన న్యాయమూర్తి జె.జీవన్ కుమార్‌కు ఘన స్వాగతం

మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్లీడర్ బొట్లా సుధాకర్,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కునూరు సురేష్ కుమార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు నూతన న్యాయమూర్తి (డిస్ట్రిక్ట్ జడ్జి)గా బాధ్యతలు…

వెల్ఫేర్ బోర్డు స్కీమ్ లను ఇన్సూరెన్స్ సంస్థలకు ఇవ్వొద్దంటూ సీఐటీయూ ధర్నా

వెల్ఫేర్ బోర్డు స్కీమ్ లను ఇన్సూరెన్స్ సంస్థలకు ఇవ్వొద్దంటూ సీఐటీయూ ధర్నా

తెలంగాణ రాష్ట్రంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు 2009 వరకు పోరాడి వెల్ఫేర్ బోర్డును సాధించుకున్న విషయం పాఠకులకు విదితమే.ఆ బోర్డు నుండి కార్మికులకు అందించే…

ఉద్యోగ విరమణ అనంతరం సుఖశాంతులతో జీవించాలి

ఉద్యోగ విరమణ అనంతరం సుఖశాంతులతో జీవించాలి

సింగరేణి ఉద్యోగి నాగేశ్వరరావుకు ఐఎన్టీయూసీ నేతల ఘన సన్మానం సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో హెడ్ ఓవర్‌మెన్‌గా విధులు నిర్వహించి మంగళవారం పదవీ విరమణ…

వరంగల్‌లో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి.. బంగారు చైన్ అపహరణ

వరంగల్: మామునూరు గ్రామంలో సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గుండు నాగభూషణ్‌పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన దుండగులు…

శిథిలావస్థలో చిన్న పెండ్యాల హైస్కూల్

యుద్ధ ప్రాతిపదికన కొత్త భవనం నిర్మించాలని సీపీఎం డిమాండ్ ఈ69 న్యూస్ చిల్పూరు, జూన్ 29 (తెలుగు గళం)జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని చిన్న పెండ్యాల ప్రభుత్వ…