అధికారాల దుర్వినియోగమా..?

అధికారాల దుర్వినియోగమా..?

నష్కల్ గ్రామంలో ఆరుగురి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ల తొలగింపు చట్టబద్ధతపై తలెత్తుతున్న ప్రశ్నలు.. అధికార వర్గాల్లో చర్చ జనగామ జిల్లా నష్కల్ గ్రామంలో మద్యపాన రహిత గ్రామం…

బీజేపీ జెండాలు తొలగించిన యువకుడు

బీజేపీ జెండాలు తొలగించిన యువకుడు

హనుమకొండలో ఉద్రిక్తతబీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ముందు ఘటన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేపటి పర్యటనకు ముందు హనుమకొండలో చోటుచేసుకున్న ఓ…

తెలంగాణ గడ్డపై పుట్టి.. భారత ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేసిన మహామేధావి పివి.నరసింహారావు

తెలంగాణ గడ్డపై పుట్టి.. భారత ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేసిన మహామేధావి పివి.నరసింహారావు

మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి సందర్భంగా తెలుగు గళం దినపత్రిక ప్రత్యేక కథనం “దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన అపర చాణక్యుడు…ఆర్థిక సంస్కరణల పితామహుడు…మౌనంతోనే…

జనగామ జిల్లా బీజేపీ ధార్మిక సెల్ జాయింట్ కన్వినర్‌గా బుర్ర తిరుపతి

జనగామ జిల్లా బీజేపీ ధార్మిక సెల్ జాయింట్ కన్వినర్‌గా బుర్ర తిరుపతి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జిల్లా జాయింట్ కన్వినర్ కమిటీని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.ఈ కమిటీలో జనగామ జిల్లా ధార్మిక సెల్…

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

కల్తీ ఎరువులు, విత్తనాల విక్రయాలను అరికట్టాలి

కల్తీ ఎరువులు, విత్తనాల విక్రయాలను అరికట్టాలి

మండలంలోని రైతులకు కల్తీ లేని, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు నిబంధనలు పాటిస్తూ…

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

నిండు జీవితానికి రెండు చుక్కలు వేసి చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించడంలో ప్రతి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని నారాయణగిరి గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి…

పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు

పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు

బాధితులుకు బంగారు ఆభరణాలు అందజేస్తున్న ఏ ఎస్ ఐ.మనోహర్ రావు పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని గణ్య తండాకు చెందిన అనిత, రవికుమార్ దంపతులు తమ…

సోమారం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

సోమారం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

పర్వతగిరి మండలం సోమారం లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో సున్నా నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల 80 శాతం…

ఐనవోలు మల్లికార్జున ఆలయంలో అన్నదానం

ఐనవోలు మల్లికార్జున ఆలయంలో అన్నదానం

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులు విరాళం అందజేసారు•ప్రతి ఆదివారం 100 మంది భక్తులకు అన్నదానం-ఆలయ అధికారి హన్మకొండ జిల్లా:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని…