ప్రజా సంక్షేమం,గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

పంగిడిపల్లి గ్రామసభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ప్రజా సంక్షేమం,గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి టేకుమట్లజయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన “ప్రజా పాలన…

నాగులగాని జయిన్ రావు అనారోగ్యంతో మృతి చెందారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కౌడగాని బ్రదర్స్

తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జూన్ 8వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగులగాని జయిన్ రావు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కౌడగాని బ్రదర్స్…

కలెక్టరేట్ ను ముట్టడించిన బాధితులు,సీపీఎం నేతలు

గోపాల్‌పూర్‌లో పేదల ఇండ్ల కూల్చివేత దారుణం

కలెక్టరేట్ ను ముట్టడించిన బాధితులు,సీపీఎం నేతలు తెలుగు గళం న్యూస్ హనుమకొండహనుమకొండ జిల్లా గోపాల్‌పూర్ పరిధిలో పేద ప్రజలు నిర్మించుకుని నివాసముంటున్న ఇండ్లను,గుడిసెలను జిల్లా అధికార యంత్రాంగం…

పర్వతగిరి మండలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: పిల్లలను చేర్పించండి

-ఎంఈఓ పిలుపు పర్వతగిరి మండలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 8వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించినట్లు మండల…

గ్రామ సర్పంచ్ గాడుదుల రమేష్ యాదవ్

చింత నెక్కొండ గ్రామపంచాయతీలో గ్రామసభ

గ్రామ సర్పంచ్ గాడుదుల రమేష్ యాదవ్ తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 8 :పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ గ్రామపంచాయతీలో గ్రామసభ గ్రామ సర్పంచ్…

తహసీల్దార్ వెంకటస్వామి హెచ్చరిక

అన్నారం చెరువు కబ్జా:మట్టి నింపితే కేసులే

-తహసీల్దార్ వెంకటస్వామి హెచ్చరిక తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 8వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో చెరువును కబ్జా చేసి, ఎఫ్‌టీఎల్ లో మట్టి పోసి…

దాతల సేవలకు ప్రజల ప్రశంసలు

కొడకండ్ల చలివేంద్రం విజయవంతం

– దాతల సేవలకు ప్రజల ప్రశంసలు తెలుగు గళం న్యూస్ కొడకండ్ల, జూన్ 8 జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

మౌలిక సదుపాయాల లేమితో నరకయాతన.. పాముల భయంలో కాలనీవాసులు

ఈ69న్యూస్ జనగామ జూన్ 07 జనగామ పట్టణంలోని మూడవ వార్డుతో పాటు రెండో, నాలుగో వార్డుల శివారు కాలనీల ప్రజలు మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు…

నీటి గుంతలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

ఈ69న్యూస్ ఖాజీపేట జూన్ 5 హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు వనం సంజన (18), వనం…

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

ఓటర్ల జాబితాలతో బీజేపీ ప్రమాదకర రాజకీయాలు చేస్తోంది: ఎంపీ డాక్టర్ కడియం కావ్య

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి, జూన్ 5 దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా బీజేపీ ఓటర్ల జాబితాలను రాజకీయ ప్రయోజనాల…