సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం

గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలను ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తరహాలో ప్రతి నెల 1వ తేదీనే విడుదల చేయాలని, గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధులను ప్రత్యేక అకౌంట్లో జమ చేసి…

త్యాగభావాన్ని పెంపొందించడమే బక్రీద్ సందేశం-ఎమ్మెల్యే నాగరాజు

త్యాగభావాన్ని పెంపొందించడమే బక్రీద్ సందేశం-ఎమ్మెల్యే నాగరాజు

హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఐనవోలు మండల కేంద్రంలోని ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి…

సీనియర్ జర్నలిస్ట్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది-ఎమ్మెల్యే

సీనియర్ జర్నలిస్ట్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది-ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా:వర్ధన్నపేట ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ శ్రీరాం రమేష్ గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకుని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు యూత్ కాంగ్రెస్…

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్

వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇటీవల మరణించిన మూడు కుటుంబాలను మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పరామర్శించారు.వర్ధన్నపేట కేంద్రానికి చెందిన ప్రముఖ ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు శ్రీరాం…

పినరై విజయన్ పై ఈడి దాడులు రాజకీయ కక్షసాధింపే – సిపిఎం

పినరై విజయన్ పై ఈడి దాడులు రాజకీయ కక్షసాధింపే – సిపిఎం

సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత సెంటర్ లో నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం…

ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు ఆపాలి

ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు ఆపాలి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట.ఒకపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో మంత్రి అడ్లురి లక్ష్మణ్,ఎమ్మెల్యేలు ధర్నా చేస్తుండగా ‘ముందు వడ్లు కొనండి’ అని చెప్పినందుకు…

కందుకూరు లో 31 న ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ

కందుకూరు లో 31 న ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ

ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో ఈ నెల 31 న ఉదయం 9;30 గంటలకు వీర తెలంగాణ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ విగ్రహం…

పంట వ్యర్థాలను కాల్చవద్దు

పంట వ్యర్థాలను కాల్చవద్దు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వ్యవసాయ అధికారి మాట్లాడుతూ..పంట కోత తర్వాత పొలంలో మిగిలిపోయిన వరి, గోధుమ లేదా మొక్కజొన్న గడ్డి వంటి పంట అవశేషాలను తగలబెట్టడాన్నే…

అన్నారంలో అక్రమ మట్టి దందా

అన్నారంలో అక్రమ మట్టి దందా

అనుమతులు బంధువులు, స్నేహితుల పేర్ల మీద •మట్టి అమ్మకాలు వేరే రైతులకు*పర్మీషన్​ కొంతమేరకు…తవ్వకాలు ఇష్టానుసారం•ఆఫీసర్ల పర్యవేక్షణ కరువు•అక్రమార్కునికి సహకరిస్తున్న వివిధ శాఖల అధికార యంత్రాంగం వరంగల్ జిల్లా…

ప్రజా సమస్యల కోసం పోరాడిన కలం మూగబోయింది

ప్రజా సమస్యల కోసం పోరాడిన కలం మూగబోయింది

రంగల్ జిల్లా:వర్ధన్నపేట ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ శ్రీరామ్ రమేష్ మృతి చెందడం బాధాకరమని టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరిమిళ్ల దుర్గారావు అన్నారు.అవినీతి,స్వార్థం లేకుండా మంచి మనసుతో…