రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు

రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు

రేగొండ మండలంలోని రైతులకు పంపిణీ చేసేందుకు గాను ప్రభుత్వ రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో…

ఎస్‌బీ ఏసీపీ జితేందర్‌ రెడ్డిని కలిసిన అహ్మదీయ ముస్లిం ప్రతినిధులు

ఈ69 న్యూస్ వరంగల్, మే 25 అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వరంగల్ జిల్లా ప్రతినిధుల బృందం సోమవారం స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) ఏసీపీ ఎం. జితేందర్‌ రెడ్డిని…

తహసిల్దార్ అధికారులపై ప్రజావాణిలో ఆర్ఎస్పీ ఫిర్యాదు

తహసిల్దార్ అధికారులపై ప్రజావాణిలో ఆర్ఎస్పీ ఫిర్యాదు

వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పర్వతగిరి తహసిల్దార్ అధికారుల నిర్లక్ష్యంపై రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్…

సత్తుపల్లి ‘విజనరీ కోచింగ్ సెంటర్’ చారిత్రాత్మక రికార్డు

సత్తుపల్లి ‘విజనరీ కోచింగ్ సెంటర్’ చారిత్రాత్మక రికార్డు

తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (POLYCET) ఫలితాల్లో 120/120 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన విజనరీ కోచింగ్ సెంటర్ విద్యార్థి…

చదువుతోనే పేదవాడు ధనవంతుడు కాగలడు

చదువుతోనే పేదవాడు ధనవంతుడు కాగలడు

క్రమశిక్షణ, విలువలతో కూడిన చదువుతో పేదవారు సైతం ధనవంతులు కాగలరని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.తెలంగాణ పాలీసెట్–2026 ప్రవేశ పరీక్షలో 120/120 మార్కులతో రాష్ట్ర…

హసన్‌పర్తి పరిధిలోని పాఠశాలల సమీపంలో భారీ అగ్నిప్రమాదం తప్పింది

ఇన్‌స్పెక్టర్ మహేందర్ సత్వర స్పందనతో అదుపులోకి మంటలు ఈ69న్యూస్ హన్మకొండ, మే 24 హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ స్కూల్, విహాన్ స్కూల్ ముందు ఉన్న…

మయూరి వైన్స్‌లో మద్యం విక్రయాలపై వినియోగదారుల ఆగ్రహం

ఈ69న్యూస్ హన్మకొండ మే24 హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం ములకనూర్ గ్రామంలోని మయూరి వైన్స్‌లో మద్యం విక్రయాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా…

రైతులను నిలువు దోపిడి చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం

రైతులను నిలువు దోపిడి చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం

వరి ధాన్యం కొనుగోలులో రైతులను నిలువు దోపిడి చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తుందని సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం…

అన్నారం షరీఫ్ దర్గాలో ఆగని వసూళ్ల పర్వంఅక్రమ దోపిడీకి పాల్పడుతున్న దర్గా సిబ్బంది

చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు భక్తులు, గ్రామస్తుల విజ్ఞప్తి ఈ69న్యూస్, పర్వతగిరి, మే 24 పర్వతగిరి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నారం షరీఫ్ హజ్రత్ సయ్యద్ యాకుబ్…

విశ్వశాంతి విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు

విశ్వశాంతి విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు

విద్యార్థుల కృషికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం తోడైతే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 97…