ఎస్బీ ఏసీపీ జితేందర్ రెడ్డిని కలిసిన అహ్మదీయ ముస్లిం ప్రతినిధులు
ఈ69 న్యూస్ వరంగల్, మే 25 అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వరంగల్ జిల్లా ప్రతినిధుల బృందం సోమవారం స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఏసీపీ ఎం. జితేందర్ రెడ్డిని…
చదువుతోనే పేదవాడు ధనవంతుడు కాగలడు
క్రమశిక్షణ, విలువలతో కూడిన చదువుతో పేదవారు సైతం ధనవంతులు కాగలరని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.తెలంగాణ పాలీసెట్–2026 ప్రవేశ పరీక్షలో 120/120 మార్కులతో రాష్ట్ర…
హసన్పర్తి పరిధిలోని పాఠశాలల సమీపంలో భారీ అగ్నిప్రమాదం తప్పింది
ఇన్స్పెక్టర్ మహేందర్ సత్వర స్పందనతో అదుపులోకి మంటలు ఈ69న్యూస్ హన్మకొండ, మే 24 హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ స్కూల్, విహాన్ స్కూల్ ముందు ఉన్న…
మయూరి వైన్స్లో మద్యం విక్రయాలపై వినియోగదారుల ఆగ్రహం
ఈ69న్యూస్ హన్మకొండ మే24 హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం ములకనూర్ గ్రామంలోని మయూరి వైన్స్లో మద్యం విక్రయాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా…
అన్నారం షరీఫ్ దర్గాలో ఆగని వసూళ్ల పర్వంఅక్రమ దోపిడీకి పాల్పడుతున్న దర్గా సిబ్బంది
చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు భక్తులు, గ్రామస్తుల విజ్ఞప్తి ఈ69న్యూస్, పర్వతగిరి, మే 24 పర్వతగిరి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నారం షరీఫ్ హజ్రత్ సయ్యద్ యాకుబ్…





