విజయయ్యపల్లిలో వైభవంగా నవగ్రహ ప్రతిష్ఠాపన

విజయయ్యపల్లిలో వైభవంగా నవగ్రహ ప్రతిష్ఠాపన

కొత్తపల్లిగోరి మండల పరిధిలోని విజయయ్యపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి సమేత ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ ఆధ్యాత్మిక…

ప్రకృతిని రక్షిద్దాం – జీవ భవిష్యత్తును కాపాడుకుందాం!

ప్రకృతిని గౌరవిస్తేనే భవిష్యత్తు లేకపోతే మనుగడే ప్రశ్నార్థకం

ప్రకృతిని పట్టించుకోపోతే – భవిష్యత్తే లేదు! — ప్రకృతిని రక్షిద్దాం – జీవ భవిష్యత్తును కాపాడుకుందాం! వ్యాసకర్త: రవిబాబు పిట్టల, ఎన్విరాన్మెంటలిస్ట్. ప్రకృతి మనకు కేవలం వనరులు…

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ పిలుపు

మోదీ బహిరంగ సభకు తరలిరండి

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ పిలుపు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత…

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై రాజకీయ విషం

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై రాజకీయ విషం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్ లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వేదికగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, అధికార పక్ష నేతల ఒత్తిళ్లకు లొంగి దేవాదాయ…

9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు,పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు…

రైతులకు అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కేఆర్,కలెక్టర్ సత్యశారద

వర్ధన్నపేటలో కొనుగోలు కేంద్రాల తనిఖీ

రైతులకు అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కేఆర్,కలెక్టర్ సత్యశారద తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/మే 8వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండలంలో మక్కలు,వడ్ల కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే…

రైతులకు సమాచారం లేకుండా ఇరిగేషన్ శాఖ సభ

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు తూట్లు

•రైతులకు సమాచారం లేకుండా ఇరిగేషన్ శాఖ సభ•33 గ్రామాల రైతులు గైర్హాజరు: ఏకైక సర్పంచ్‌తో ఇరిగేషన్ డీఈ రాజు ‘పేరుకే’ సమావేశంతెలుగు గళం న్యూస్ పర్వతగిరి/మే 8వరంగల్…

గ్రామ సర్పంచ్ మూడు జంపా నాయక్, ఉప సర్పంచ్ ఉమాదేవి

నారాయణ పురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

గ్రామ సర్పంచ్ మూడు జంపా నాయక్, ఉప సర్పంచ్ ఉమాదేవి తెలుగు గళంన్యూస్ పర్వతగిరి/మే8 వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం,పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన మూడు రవికి ముఖ్యమంత్రి…

మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్

పేదవారి కళలు నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ తెలుగు గళం న్యూస్ పర్వతగిరి / మే8వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలోని పెద్దతండ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో…

మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి