తుమ్మల రాజకీయ ప్రస్థానానికి 40 ఏళ్లు
సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం)న్యూస్ : తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి సారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే…
వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ
సత్తుపల్లి,ఆర్ సి,కల్లూరు,మే 8(తెలుగుగళం)న్యూస్: వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కల్లూరు బస్టాండ్లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. కల్లూరు మున్సిపాలిటీ కప్పలబంధం రోడ్డుకు చెందిన…
దేవతాప్రసాద్ను పరామర్శించిన మువ్వా
సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం)న్యూస్: పట్టణంలోని 22వ వార్డుకు చెందిన మాచినేని దేవతాప్రసాద్ (అప్పాజీ)ను టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన దేవతాప్రసాద్ ఆరోగ్య…
పార్టీలు, కులాలు పక్కన పెట్టండి
కనపర్తిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు బాల వికాస్ చొరవ తెలుగు గళం న్యూస్ ఐనవోలు/మే8హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో బాల వికాస్ ఆధ్వర్యంలో ఆదర్శ…
అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలి
పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులను నిర్లక్ష్యం చేస్తే తగినమూల్యంచెల్లించుకోక తప్పదు బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు పర్వతగిరి…
లక్షల ఇళ్లకు జీరో బిల్లు భరోసా- ఏడీఈ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా లక్షలాది కుటుంబాలు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని పొందుతున్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల…
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ
ఈ69న్యూస్ వరంగల్ మే 07 వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.…
గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లుప్రారంభం
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల్లోని జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ.బై పి సి…
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిరోదిద్దాం ప్రజా ఆరోగ్యాన్ని రక్షిద్దాం
నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం నందు ఎ.స్.ర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్లాస్టిక్ వాడకం…







