వరంగల్లో ఎంసెట్ పరీక్షకు ఆలస్యంగా చేరిన 15 మంది విద్యార్థులకు నిరాశ
ఈ69న్యూస్ వరంగల్ మే04 వరంగల్ జిల్లాలో ఎంసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యంగా చేరుకున్న కారణంగా 15 మంది విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. తొర్రూరు, గూడూరు, కురవి…
ఐకెపి సెంటర్ లో పిడుగు పడి రైతు మృతి
తెలుగు గళం న్యూస్మహబూబాబాద్ మే03 డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం సుదనపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామంలోని ఐకేపీ సెంటర్ వద్ద పిడుగు పడటంతో రైతు నీలం…
నెక్కొండలో అకాల వర్షం-తడిసిన ధాన్యం
తెలుగు గళం న్యూస్ వరంగల్ మే03 వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో అకాల వర్షం కురిసి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల…
మైసమ్మ తల్లి పండుగకు శాశ్వత విద్యుత్
•పోల్స్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/మే 3వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డిపేట చెరువు కట్టపై నిర్వహించే మైసమ్మ తల్లి పండుగకు…
గొడ్డు ఏడ్చిన ఏ దొడ్డి బాగుపడలే
రైతు ఏడ్చిన ఏ రాజ్యం బాగుపడలే డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఏస్ రెడ్యానాయక్ తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మరిపెడ మండలం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని…
తమ్మడపల్లి జి గ్రామంలో వేసవి ఉచిత కరాటే శిబిరాన్ని ప్రారంభించిన అన్నం బ్రహ్మారెడ్డి
తెలుగు గళం న్యూస్ జఫర్ఘడ్ మే03 జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా యువజన…
నూతన వధూవరులను ఆశీర్వదించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
తెలుగు గళం న్యూస్ హన్మకొండ మే03 హన్మకొండ:హంటర్ రోడ్డులోని కోడం కన్వెన్షన్ హల్ లో జరిగిన జిడబ్ల్యుఎంసి 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు కుమార్తె వివాహానికి…







