ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ

తాటికొండ నాగేశ్వరి మృతికి కారణమైన కుల పెద్దలపై కేసు నమోదు చేయాలి

తెలుగు గళం న్యూస్ అనంతరం ఏప్రిల్ 27 తాటికొండ నాగేశ్వరి మృతికి కారణమైన బేడ బుడగ జంగం కుల పెద్దలపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన…

కేబుల్ టీవీ జేఏసీ నాయకులు

ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్‌ను కలిసిన కేబుల్ టీవీ జేఏసీ నాయకులు

తెలుగు గళం న్యూస్ హైదరాబాద్, ఏప్రిల్ 27 తెలంగాణ కేబుల్ టీవీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బి. నరసింహ చారి, బరిగెల శివ, మహేష్ ఉపాధ్యాయ…

వరంగల్ జిల్లాలో డీజిల్ కొరత–వాహనదారులు, రైతులు, వ్యాపారాలకు తీవ్ర ఇబ్బందులు

ఈ69న్యూస్ వరంగల్ ఏప్రిల్ 27 వరంగల్ జిల్లాలో డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.…

వరంగల్ నగరంలో అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

ఈ69న్యూస్ వరంగల్, ఏప్రిల్ 26 వరంగల్ నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా…

స్టేషన్ ఘనపూర్ లో 40 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు

ఎస్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 26 స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్‌లో…

ఆరోపణలతో నారాయణ గిరి గ్రామంలో ఐకెపి సెంటర్ తాత్కాలిక నిలిపివేత-వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలంటు రైతుల డిమాండ్

ఈ69న్యూస్ ధర్మసాగర్, ఏప్రిల్ 26: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని ఐకెపి సెంటర్‌లో 41 కిలోలకు బదులు 43 కిలోల తూకం వేస్తున్నారనే ఆరోపణలు…

చట్టాలపై అవగాహన సదస్సు – సమాజ చైతన్యానికి కీలక అడుగు

చట్టాలపై అవగాహన సదస్సు – సమాజ చైతన్యానికి కీలక అడుగు

ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో చట్టాలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమార్ , వల్లేపురెడ్డి మురళీధర్…

ప్రజా సంక్షేమాన్ని మరిచారా?

ప్రజా సంక్షేమాన్ని మరిచారా?

లచ్చన్నగూడెం లో రాజుకుంటున్న ఇరువర్గాల కూల్ వార్” ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలో గల లచ్చన్నగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో…

విద్యా దోపిడీపై సమరశంఖం

విద్యా దోపిడీపై సమరశంఖం

చలో ఇందిరా పార్క్”ను విజయవంతం చేయండి-రవి పటేల్ పిలుపువిద్య హక్కు చట్టం అమలు కోసం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ధర్నాసామాన్యుడి బిడ్డకు కార్పొరేట్ చదువు అందే…

విద్యార్థులలో నైతిక విలువల పెంపునకు భగవద్గీత శిక్షణ ఎంతో ఆవశ్యకం

విద్యార్థులలో నైతిక విలువల పెంపునకు భగవద్గీత శిక్షణ ఎంతో ఆవశ్యకం

నేటి యాంత్రిక జీవనంలో విద్యార్థులు చదువుతో పాటు ఆధ్యాత్మికతను అలవరుచుకున్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పొందగలరని హనుమకొండ రెండవ డివిజన్ కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ పేర్కొన్నారు. హనుమకొండ…