మార్టిగేజ్ లోన్ పేరుతో మోసం-కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు అనుమతి కోరిన బాధితుడు
హనుమకొండ: మార్టిగేజ్ లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి తమ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ఓ కుటుంబం హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టింది.…
ప్రజా గొంతుక
హనుమకొండ: మార్టిగేజ్ లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి తమ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ఓ కుటుంబం హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టింది.…
ఈ69న్యూస్ హనుమకొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు.మంగళవారం దామెర మండల కేంద్రంలోని…
ఈ69న్యూస్ జనగామ, మార్చి 17: మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్…
ఈ69న్యూస్ హైదరాబాద్, మార్చి 17: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ మరియు ఇతర పనుల నిర్వహణ కోసం 250 మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో…
వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం సాకరాశి…
ఈ69న్యూస్ హనుమకొండ: మత్తు కలిగించే హెచ్-1 ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మెడికల్ షాప్పై అధికారులు కేసు నమోదు చేశారు. ఇటీవల హనుమకొండ జిల్లాలోని ఓ ప్రాంతంలో…
ఈ69 న్యూస్ హన్మకొండ మార్చి 15 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాయిగూడెం గ్రామంలో శ్రీ సరస్వతి మాత టెంపుల్ శివాలయం ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా…