Tag: #ghanpur

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

ఈ69న్యూస్ హనుమకొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు.మంగళవారం దామెర మండల కేంద్రంలోని…

యాదవులకు విద్య, వైద్యం–గొర్రెల మేకల పెంపకదారులకు సాయం చేయాలి-మంచాల ఎల్లయ్య

ఈ69న్యూస్ జఫర్‌గడ్, మార్చి 17:యాదవులకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు గొర్రెల, మేకల పెంపకదారులకు జీవనోపాధి కల్పించాలని స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఈ69న్యూస్ జనగామ, మార్చి 17: మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్…

GWMC శానిటేషన్ పనుల కోసం 250 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి సీఎంకు వినతి

ఈ69న్యూస్ హైదరాబాద్, మార్చి 17: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ మరియు ఇతర పనుల నిర్వహణ కోసం 250 మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో…

వరంగల్:గంజాయి–మద్యం మత్తులో యువకుల దాడులు

వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం సాకరాశి…

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన హిమ్మత్ నగర్ వాలీబాల్ యూత్

ఈ69 న్యూస్ జఫర్ఘడ్,మార్చి 16 హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మందపూరి సంపత్ (మేస్త్రి) ఇటీవల (05-03-2026) మరణించిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు…

లోక్‌సభలో తెలంగాణ రైల్వే సమస్యలపై గళమెత్తిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ఈ69న్యూస్ న్యూఢిల్లీ/హనుమకొండ, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ Kadiyam Kavya లోక్‌సభలో గళమెత్తారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన…

ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్-1 ఔషధాల విక్రయం–మెడికల్ షాప్‌పై కేసు నమోదు

ఈ69న్యూస్ హనుమకొండ: మత్తు కలిగించే హెచ్-1 ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మెడికల్ షాప్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. ఇటీవల హనుమకొండ జిల్లాలోని ఓ ప్రాంతంలో…

గాంధీ భవన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతల స్వీకరణ-పాల్గొన్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ఈ69 న్యూస్, హైదరాబాద్, మార్చి 15హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ప్రకాశం హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ…

సోమవారం జరిగే ధర్నాను జయప్రదం చేయండి-సీపీఐ నేత జువారి రమేష్

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ మార్చి 15 జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ…