మానత్వం చాటుకున్న బోడ రమేష్ నాయక్
గుగులోతు నరేష్ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన బోడ కవిత రమేష్ నాయక్.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు మాకుల తండా కు చెందిన గుగులోతు నరేష్ తండ్రి భద్రు అనారోగ్య కారణంగా ఖమ్మం ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బోడ కవిత రమేష్ నాయక్ ఖమ్మం హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం తన వంతు సాయంగా వేంటనే ఐదు వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది,వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని వేడుకున్నానని అన్నారు, పదవ వార్డు మాకుల తండా, ఎస్సీ కాలనీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్న అంటే ఎంత దూరమైన వెళ్లి సమస్యలను పరిష్కరించే మంచి మనసున్న నాయకుడు బోడ కవిత రమేష్ నాయక్,ఈ కార్యక్రమం లో ఇస్లావత్ బాల, బోడ రమేష్,బోడ అనిల్ కుమార్, బానోతు ప్రకాష్, బోడ తరుణ్,బోడ వాసు తదితరులు ఉన్నారు,