Category: Khammam

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి జ్యోతి

గిరిజన యువతి శిరీష మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి

జాజిరి జ్యోతి(ఐద్వా సత్తుపల్లి మండల కార్యదర్శి) సత్తుపల్లి,ఆర్ సి, సెప్టెంబర్ 03(తెలుగుగళం) న్యూస్:గిరిజన యువతి శిరీష మృతికి బాధ్యులైన వారిని సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని…

ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యకు ఎంపికైన సంజన

ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యకు ఎంపికైన సంజన

నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన సింగిశాల యేసురావు, నాగరాణి దంపతుల కుమార్తె సింగిశాల సంజన ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ చాటింది.…

బేతుపల్లి రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వేపై పొంగులేటి సమీక్ష

బేతుపల్లి రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వేపై పొంగులేటి సమీక్ష

సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో భూ సర్వే అంశాలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్…

ఆగస్టు 24 న రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

ఆగస్టు 24 న రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి హామీ 12 వేలు ఇవ్వాలి: చలమాల విఠల్ రావు,(సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు) నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలోనివియం బంజర్ సెంటర్లో…

రామన్నపాలెం గ్రామ సర్పంచ్ జంజునూరి కృష్ణకుమారి వరప్రసాద్

చిన్నారులకు అన్నదానం

సత్తుపల్లి/వేంసూరు,ఆగస్టు20(తెలుగు గళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గలరామన్నపాలెం గ్రామ సర్పంచ్ జంజునూరి కృష్ణకుమారి వరప్రసాద్ కుమార్తె జె. చస్మిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపాలెం ఎంపీయూపీఎస్‌తో…

పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలి: సిపిఎం డిమాండ్

యూరియా రైతులకు సరిపడా అందించాలి

పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలి: సిపిఎం డిమాండ్రైతులందరికీ యూరియా సరఫరా చేయాలిసత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు20(తెలుగుగళం) న్యూస్: రైతులకు అవసరమైన మేర యూరియాను ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని,…

కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు

కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు

నేటి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రజా వ్యతిరేక విధానాలపై నేడు నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని…

మొదటి రోజు మండల పరిషత్ లో నడిచిన ప్రజావాణి

మొదటి రోజు మండల పరిషత్ లో నడిచిన ప్రజావాణి

నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఎంపీడీఓ(నోడల్ అధికారిని) దారెల్లి కావ్య ఆధ్వర్యంలో సోమవారం మొదటి రోజు ప్రజావాణి కార్యక్రమం సాదాసీదాగ జరిగింది.…

నేటి నుండి గ్రామపంచాయతీ కార్మికుల దీక్షలు

నేటి నుండి గ్రామపంచాయతీ కార్మికుల దీక్షలు

ఈ నెల 18, 19 తేదీల్లో ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్‌రావు పిలుపునిచ్చారు.…

సాగు భూములకు బోర్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి

సాగు భూములకు బోర్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి

నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలoలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు అందించడంతో పాటు బోర్లు,విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ…