ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2026సం. రము జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవాలయ ఆవరణలో వివిధ పనులను అదనపు కలెక్టర్ ఎన్ రవి పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఎస్. ఐ శ్రీనివాస్, కార్యదర్శి కిషోర్ దేవాలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్,సిబ్బంది కిరణ్ కుమార్ పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు.