కే చంద్రశేఖర్ అధ్యక్షులు సిఐటియు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి పండుగ రోజు కూడా కాంటాక్ట్ ఏఎన్ఎంలు ఈరోజుకు కామారెడ్డి ఆర్ డి ఓ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో 17 రోజులు నుండి సమ్మె నడుస్తుంది పండుగ రోజు కూడా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు టెంట్ లోనే రాఖీ పండుగ జరుపుకోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వేయడం వలన కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు నష్టపోతారు చదువుకొని వచ్చిన పిల్లలకు దీటుగా వీరు పరీక్ష రాయలేరు గత 15 .20 ఏళ్ల నుండి వీళ్ళు సర్వీస్ లో ఉన్నరు ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు దీనిని పరిగణనకు తీసుకొని వీళ్ళని పర్మిట్ చేయాలి కాలేజీ నుండి చదువుకొని వచ్చిన పిల్లలతోటి పోటీపడి రాయడం సరైనది కాదు వీళ్లు సరిపోకపోతే అదనంగా ఇంకా కొత్త వారిని తీసుకోవాలి అంతేగాని ఇలా చేయడం దుర్మార్గం అలాగే సమ్మెలో ఉన్నవారికి షోకేస్ నోటుస్ ఇచ్చి వీళ్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారూ ఎవరైతే వీళ్ళకు అండగా ఉంటారో వాళ్లపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నాస్ ప్రయత్నిస్తుంది కేటీఆర్ గారు స్వయంగా వారే ఒక సందర్భంలో పోరాటం చేయడమే మార్గమని చెప్పినారు అది ఇప్పుడు యూట్యూబ్లో హల్చలైతున్నది తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పోరాడి తెచ్చుకున్నదాని అనేక సందర్భంలో కేటీఆర్ గారు చెప్పినారు కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ముందుంచి పరీక్ష రాయవలసిందని షోకాస్ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదు అలాగే డ్యూటీలలో చేరని వారికి ఇస్తామన్నా వెయిటేజ్ మార్కులు కూడా ఇవ్వమని బహిరంగంగానే చెప్తున్నారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆడపడుచుల నోరు నొక్కడం బ్లాక్మెయిల్ చేయడం సిగ్గుమాలిన చర్య ఇప్పటికైనా కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను పర్మిట్ చేయాలని వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాంట్రాక్టు anm లు నాయకులు m. లక్ష్మీ. ch. దీవెన.L. రాజనీత.T కవిత. D laxmi. G రేణుక.A రేణుకా తదితరులు పాల్గొన్నారు