20 వార్డులో దూసుకెళ్తున్న కమాల్ పాషా
ప్రజా గొంతుక
20 వార్డులో దూసుకెళ్తున్న కమాల్ పాషా
ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో సత్తుపల్లి పట్టణంలో 20 వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి కమాల్ పాషా దూసుకెళ్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు.గడప గడపకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.