BREAKING NEWS
అమ్మ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు.
పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మ మినరల్ వాటర్ ప్లాంట్ ను టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు..