Month: August 2025

అయినవోలు మండలంలో రహదారి బీభత్స స్థితి-మరమ్మత్తులు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి

ఈ69న్యూస్ ఐనవోలు ఆగస్టు 30 హనుమకొండ జిల్లా,అయినవోలు మండల కేంద్రంలోని స్టబుల్ స్టేషన్ నుంచి బైపాస్ రోడ్డు,మాషణ పెళ్లి చెరువు మీదుగా కక్కీరాల పెళ్లిపెద్దమ్మ గుడి వరకు…

అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వకపోవడం అన్యాయం

కనగల్ మండలంలో సిపిఎం సర్వే

గత నాలుగేళ్లుగా అర్హత కలిగిన వారికి పెన్షన్లు ఇవ్వకపోవడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో ధర్వేశిపురం,చర్ల,గౌరారం గ్రామాలలో స్థానిక…

కడవెండి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఒక కోటి నిధులు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై హైదరాబాద్ లోని ఎమ్మెల్యే, నివాసంలో సమీక్ష…

మానవత్వం చాటుతున్న హుమనిటి&యూనిటీ సభ్యులు

మృతుని కుటుంబానికి అండగా యూత్ సభ్యులు

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో యూనిటీ&హుమనిటి గ్రూపు సభ్యులు మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన వక్కల చంద్రమౌళి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. కాగా…

స్టేషన్ ఘనపూర్ మండలంలో యూరియా కొరత-రైతులు ఆందోళన

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల వ్యాప్తంగా యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.పంటలు కీలక దశలో ఉండటంతో రైతులు యూరియా కోసం డిపోలు,సొసైటీల…

వరద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సహాయం

కామారెడ్డి పట్టణంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సిపిఎం రాష్ట్ర బృందం సందర్శించింది రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెంట సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు డీజే…

తెలంగాణ క్రీడా కార్యక్రమాలు దేశానికి ఆదర్శం

తెలంగాణ క్రీడా కార్యక్రమాలు దేశానికి ఆదర్శం

భారత క్రీడలకు చిరస్థాయిగా ప్రేరణ నిచ్చిన మహానుభావుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో క్రీడా సమాజం ముందుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి…

అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నేతలు

అదనపు కార్మికుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలి

గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల కు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీలో సంవత్సరాల నుండి పనిచేస్తున్న అదనపు కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర…

కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి

కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి

వరంగల్ పోచమ్మ మైదాన్ డి మార్ట్ సెంటర్లో ఏఐసిటియు ఆధ్వర్యంలో మహబూబ్ పాషా నాయకత్వన ఆటో కార్మికులు నూతన బోర్డును ఆవిష్కరణ చేశారుఈ కార్యక్రమానికి ఏ ఐ…

తెగిన కొత్త కుంట గండిని వెంటనే పూడ్చాలని సిపిఎం డిమాండ్

తెగిన కొత్త కుంట గండిని వెంటనే పూడ్చాలని సిపిఎం డిమాండ్

నల్లగొండ మండలం కాజీరామారం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్త కుంట కట్ట తెగిపోవడంతో రైతుల పొలాలకు ఇసుకమేట చేరి తీవ్ర నష్టం జరిగింది. ఈ…