Month: August 2025

ఖిలా వరంగల్ తహసీల్దార్ నివాసంపై ఏసీబీ దాడులు

ఈ69న్యూస్ వరంగల్ ఆగస్టు 29 ఖిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ACB)అధికారులు ఈ ఉదయం సడన్‌గా సోదాలు నిర్వహించారు.అధికారుల బృందం ఉదయం…

స్టేషన్ ఘనపూర్ మండలంలో యూరియా కొరత-ఆందోళనలో రైతులు

ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్‌ ఆగస్టు 29 జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల వ్యాప్తంగా యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.పంటలు కీలక…

29-09-2025_Telugu galam_page-0001
పోప పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

పోప పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

తెలుగు గళం, పరకాల, ఆగస్టు 27హనుమకొండ జిల్లా. పరకాల పట్టణంలోని పద్మశాలి సంఘం మరియు పద్మశాలి పోప ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ. పద్మశాలి పోప సంగం…

ఈ-69 న్యూస్ & తెలుగు గళం లో వార్త ప్రచురణతో ఖిలా వరంగల్ సమస్యపై స్పందించిన అధికారులు

ఈ69 న్యూస్ వరంగల్ వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని నాయుడు పెట్రోల్ పంపు ప్రాంతంలో చెత్త-డ్రైనేజీ సమస్యలపై ఈ-69 న్యూస్ మరియు తెలుగు గళం న్యూస్…

Cpm రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పిలుపు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు కార్యక్రమాలను జయప్రదం చేయండి.

Cpm రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పిలుపు జనగామ. సెప్టెంబర్ 1 నుండి 17 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట…

సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి

మట్టి వినాయకులని ప్రతిష్టించాలి నీటి కాలుష్యాన్ని ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాలి….

సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి…..~~~~~బాణాపురం :- వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు భక్తులు రసాయనాలు కలిపి తయారుచేసిన వినాయకులని విగ్రహాలను ప్రతిష్టచ…

రోడ్డు ప్రమాదానికి గురైన అడప శంకర్‌ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు రాయపురం సాంబయ్య

ఈ 69 న్యూస్ వరంగల్,ఆగస్టు 27 ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడప శంకర్ ప్రస్తుతం వరంగల్ మాధవ్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు.ఆయన…

సిఐటియులో చేరిన అంగన్వాడీలు-ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్

ఈ69న్యూస్,పరకాల ఆగస్టు 26 పరకాల అమరధామంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నాగారం,ఊరుకొండ సెక్టార్లకు చెందిన సుమారు 70 మంది అంగన్వాడీ టీచర్లు,హెల్పర్లు సిఐటియులో చేరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు…