డాక్టర్లు, నర్సుల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి
పెనుబల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్…
యూరియా యాప్ రద్దు చేసి పాత విధానంలోనే ఎరువుల పంపిణీ చేయాలి
రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న పాత విధానంలోనే యూరియా పంపిణీ చేపట్టాలని తెలంగాణ రైతు…
ఈ నెల 20లోగా ఓటర్ల సమగ్ర సవరణ పూర్తి చేయాలి
జిల్లాలో ఈ నెల 20వ తేదీ లోగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్…
హోదా మార్చొద్దు.. లైన్మెన్లకే న్యాయం చేయండి
డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా ఏజెన్సీలు, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా సేకరణ, వెరిఫికేషన్ ఆడిట్ సందర్భంగా మిషన్ భగీరథ పాలేరు గ్రిడ్ సెగ్మెంట్లో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్లు తమ…
బాధితుడి కుటుంబానికి చైర్మన్ పరామర్శ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హౌజ్ బుజుర్గు గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజేందర్ కుటుంబాన్ని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పరామర్శించారు.…
సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ముగింపు
సింగరేణి కాలరీస్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఎండిఓఎఐ) సత్తుపల్లి శాఖ ఆధ్వర్యంలో అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా కొనసాగిన…
రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హౌజ్ బుజుర్గు గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రాజేందర్ కుటుంబాన్ని పరకాల మాజీ శాసనసభ్యులు శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు పరామర్శించారు.అనంతరం తీవ్ర…
అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా ‘స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్
క్రీడాకారుల నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఆధునిక క్రీడా పరిజ్ఞానాన్ని గ్రామీణ స్థాయికి చేరవేయడమే లక్ష్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైస్ చైర్మన్…
ఐడీఓసీలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు
ఆర్థిక అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన విద్య, సమానత్వం బాధ్యతయుతమైన జీవన విధానం కేవలం చిన్న కుటుంబంతోనే సాధ్యమవుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…
జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 13న జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా పగడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు.శనివారం…









