మార్చి 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో భూ రీ-సర్వే పూర్తి
రాష్ట్రంలో భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల…
పాండవుల గుట్టను సందర్శించిన పర్యాటక శాఖ ఏఈ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి పరిచేందుకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు.క్షేత్ర…
రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతికి,మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.మెరుగైన రోడ్డు కనెక్టివిటీతోనే పల్లెల…
రాజ్యాధికార సమరభేరి సభ విజయవంతం:రవి పటేల్
జూలై 5న భువనగిరిలో నిర్వహించిన ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి…
రేగొండ మండల కేంద్రంలో తీరని బస్టాండ్ ఇబ్బందులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ మండల కేంద్రమైన రేగొండలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న రవాణా వసతుల నిర్లక్ష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆగ్రహం…
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ద్రుష్టి సారించాలి
వర్షాభావ పరిస్థితులపై ప్రత్యామ్నాయ మరియు పంట మార్పిడి అవగాహన సదస్సు మరిపెడ మండల వ్యవసాయ విస్తరణ అధికారి వీర మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బాల్ని ధర్మారం…
ప్రభుత్వ బడుల లోనే నాణ్యమైన విద్య
నేతావత్ పాఠశాలకు హెన్కేల్ సంస్థ నుంచి అభివృద్ధి పనులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బడుల్లో వసతుల కల్పన…
ప్రమాదకర రహదారికి శుభ పరిష్కారం – ప్రయాణికుల ప్రశంసలు
తిమ్మంపేట – వెంకటాపురం రహదారిపై ఎన్నో రోజులుగా ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ సైడ్ పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తూ స్థానికులు ముందుకొచ్చారు. ఈ సేవా కార్యక్రమాన్ని తాండ్ర…
63 ఏళ్ల అనుభవం కలిగిన న్యాయవాది రామ్ గోపాల్ రావు
ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాదుల పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గురుపూజోత్సవం కార్యక్రమం శుక్రవారం హనుమకొండలోని పాత న్యాయవాదుల భవనంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాద…
ఓటరు నమోదు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్…









